మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు వ్యతిరేకంగా వచ్చిన అవిశ్వాస తీర్మానాలపై బలపరీక్ష కోసం రెవెన్యూ డివిజనల్ అధికారులు (ఆర్డీవోలు) సమావేశాలను నిర్వహించవచ్చంటూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన �
మిర్యాలగూడ ఆర్డీఓగా జి.శ్రీనివాస్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ బి.చెన్నయ్య జగిత్యాల భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
బోధన్ ఆర్డీవో బురుగు రాజాగౌడ్, ఆర్మూర్ ఆర్డీవో టి.వినోద్కుమార్ బదిలీ అయ్యారు. వీరిని బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
నిర్మల్ జిల్లాలో ఆయా రైస్మిల్లర్లకు కేటాయించిన వరి ధాన్యం సీఎంఆర్ను నిర్ణీత గడువులో గా ఎఫ్సీఐకి అందించాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ సమీకృత భవనంలో రైస్మిల్
రాష్ట్రవ్యాప్తంగా 39 మంది ఆర్డీవోలను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 9 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.
పొదుపు పేరిట పేద, మధ్యతరగతి మహిళలను భారీగా మోసం చేశారు. కట్టిన డబ్బుకు రెట్టింపు సొమ్ము ఇస్తామని నమ్మించి కోటీ 20 లక్షల రూపాయలు కొల్లగొట్టినట్లు వెలుగులోకి వచ్చింది.
తమకు నీడ కల్పించడాన్ని కొందరు ఓర్చుకోలేక అసత్య ప్రచారం చేస్తున్నారని డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో ఈనెల 28న డబుల్ బెడ్ రూం ఇండ్లను సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి లబ�
జనగామ మున్సిపల్ కమిషనర్ పట్ల ఆర్డీవో వ్యవహరించిన తీరును తెలంగాణ మున్సిపల్ కమిషనర్ల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. మున్సిపల్ కమిషనర్లు జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పనిచేస్తారని, రెవెన్యూ అధికారు
Arrangements for the parade must be completed శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని బోధన్ ఆర్డీవో రాజేశ్వర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. సోమవారం బోధన్ పట�