మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలని కోరుతూ కామారెడ్డి మున్సిపల్ కార్మికులు గురువారం ఆర్డీవో కార్యాలయం ఎదుట సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. శానిటేషన్, నీటి సరఫరా, ఎలక్ట్రికల్ విభాగాల్లో
సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అభియాన్ ఉద్యోగులకు అసెంబ్లీ ఎన్నికల సమయంలో సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగేంతలోపే మిమ్మల్ని రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్
ఆర్డీవో కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి వసూలు రాజాగా మారా డు. కొన్నేళ్లుగా ఇకడే తిష్ట వేసి ప్రతి ఫైలుకు ఒక రేటు ఫిక్స్ చేసి వసూలు చేస్తున్నాడు. తహసీల్దార్ కార్యాలయంలో అఫ్రూవల్ చేసి న ఫైల్స్ అన్ని �
నవమాసాలు మోసి కనీ పెంచిన కొడుకు వృద్ధాప్యం లో తన సంరక్షణ చూసుకుంటాడునుకున్న ఆ తల్లికి నిరాశే ఎదురైంది. కొడుకు తీరుపై అధికారులకు విన్నవించినా ఫలితం దక్కకపోవడంతో మెట్పల్లి ఆర్డీవో కార్యాలయం చుట్టూ ప్రద
ట్రిపుల్ ఆర్కు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు. శనివారం సంగారెడ్డిలోని ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో ఏర్పాటు చేసిన సమావేశాన్ని కొండాపూర్ మండలం గిర్మాపూర్, సదాశివపేట మండలం పెద్దాప�
ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చాలని, రింగ్ రో డ్డుకు భూములు ఇచ్చేదిలేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసన వ్యక్తం చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట కొండాపూర్ మండల�
రంగారెడ్డి జిల్లా మంచాల, ఇబ్రహీంపట్నం మండలాల పరిధుల్లో భూముల డబుల్ రిజిస్ట్రేషన్ల వ్యవహారంతో పాటు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రైవేటు వ్యక్తుల దందాపై సమగ్ర విచారణ చేసి, రెండు రోజుల్లో నివేదిక సమర్పిం�
Suryapet | కేసీఆర్ హయాంలో ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు(Double bedroom) వెంటనే హ్యాండోవర్ చేయాలంటూ లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి తమ నిరసన వ్యక్తం చేశారు.