మంచిర్యాల ఆర్డీవో కార్యాలయాన్ని జప్తు చేయాలని మంచిర్యాల సబ్ కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. బాధితులు, వారి తరఫు అడ్వొకేట్ తెలిపిన వివరాల ప్రకారం.. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలోని 479
మిర్యాలగూడ ఆర్డీఓగా జి.శ్రీనివాస్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఆర్డీఓ బి.చెన్నయ్య జగిత్యాల భూసేకరణ విభాగం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో శుక్రవారం ఘనంగా గణతంత్రదినోత్సవం ఘనంగా జరిగింది. వాడవాడలా మువ్వన్నెల జెండాలను ఎగురవేశారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కార్యాలయం ఆవరణలో ఆర్డీవో అనంతరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశార�
ప్రభుత్వాధికారులు, సిబ్బంది తప్పనిసరిగా బయోమెట్రిక్ హాజరు వేయాలని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల ఆదేశించారు. జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం బయోమెట్రిక్ హాజరు, ప్రజావాణితో పాటు ఇతర అంశాలపై
సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, నారాయణఖేడ్, పటాన్చెరు, అందోలు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధిం�
Minister Jagadish Reddy | మునుగోడులు పదినెలల కాలంలో రూ.500కోట్ల పనులు జరిగాయని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా చండూరులో ఆర్డీవో ఆఫీస్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు కార్యక్రమంలో మాట్లాడారు.
ప్రజల ఆకాంక్ష మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ చండూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా చేశారు. ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా అధికారులు కార్యాలయాన్ని సిద్ధం చేశారు.
స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జ యంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు.
ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రతి రోగికి మెరుగైన వైద్యం అందాల్సిన బాధ్యత వైద్యులు, సిబ్బందిపై ఉన్నదని సంగారెడ్డి కలెక్టర్ శరత్ తెలిపారు. బుధవారం జోగిపేట ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారు మెచ్చేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. గతంలో కరోనా, గోదావరి వరదలు, సీఎం పర్యటన, రాష్ట్రపతి పర్�