రేషన్ డీలర్లకు బకాయి పడ్డ ఐదు నెలల కమిషన్ విడుదల చేయాలని పట్టణ రేషన్ డీలర్లు సోమవారం ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రేషన్ డీలర్లకు �
నమస్తే తెలంగాణ దినపత్రికలో గురువారం (జూన్ 26) ప్రచురితమైన కాసులు కురిపిస్తున్న ఫోర్జరీ (Forgery) దందా కథనానికి జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందించారు. ఇదే విషయమై విచారణ చేపట్టాలని స్థానిక ఆర్డీవో శేఖర్ రెడ్డ�
వయో వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో చట్టం పకడ్బందీగా అమలవుతున్నదని జగిత్యాల డివిజన్ రెవెన్యూ అధికారి పులి మధుసూదన్ గౌడ్ అన్నారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణంతో తాము సర్వం కోల్పోతామని, అందుకే ఎకరాకు రూ.70 లక్షల చొప్పున పరిహారమిస్తేనే భూములిస్తామని నారాయణపేట జిల్లా మక్తల్ మండలం కాట్రేవుపల్లికి చెందిన రైతులు ఆర్డీవో�
రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మొండిగౌరెల్లి గ్రామం లో భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేయాలని రైతులు ఆర్డీవోను కోరారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి.. అధికారులు, గ్రామస్థులు, రైతులతో కలిసి గురువారం గ్రామ�
భూ భారతి చట్టంతో భూమి సమస్యలు పరిష్కారం అవుతాయని కోరుట్ల ఆర్డీవో దివాకర్ రెడ్డి పేర్కొన్నారు. కథలాపూర్ మండలం దూలూరు, బొమ్మెన గ్రామాల్లో భూ భారతి చట్టంపై గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన �
భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రమేష్ బాబు సూచించారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు హుజురాబా�
భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి కార్యక్రమాలను నిర్వహిస్తుందని పెద్దపెల్లి ఆర్డీవో గంగయ్య అన్నారు. కాల్వ శ్రీరాంపూర్ గంగారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులకు ఆర్డీవో
Rehabilitation | ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోయే రైతులు ప్రభుత్వం నుంచి పునరాశ్రయ ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తులు చేసుకోవాలని ఆర్డీవో రామచందర్ నాయక్ అన్నారు.
కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోని 175, 197, 198 సర్వే నంబర్లలో జరిగిన 476 రిజిస్ట్రేషన్ లను రద్దు చేయడానికి అధికారులు సమయుత్తమైనారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం గంగాధర సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో 175, 197, 198 సర్వే నంబ�
ఆర్డీవోల సంతకాలు ఫోర్జరీ చేసి అలాట్మెంట్ లెటర్లు తయారు చేశాడు. వాటిని చూపించి లక్షలాది రూపాయలు వసూలు చేశాడు. తక్కువ ధరకు డబుల్బెడ్రూమ్ ఇండ్లు వచ్చాయన్న ఆనందంతో అక్కడకు వెళ్లి చూడగా బోగస్ అని తేలి�