ఐపీఎల్ ప్రారంభ సీజన్ (2008) నుంచి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఆడుతున్న రన్ మిషీన్ విరాట్ కోహ్లీ మరో మూడేండ్ల పాటు ఆ జట్టుతోనే కొనసాగనున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇంతవరకూ ట్రోఫీ గెలవకపోయినా అత్యంత ప్రజాదరణ కలిగిన జట్లలో ఒకటైన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)ను ఆ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లీ మళ్లీ నడిపించనున్నాడా? అంట�
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఏ జట్టుకు ఆడుతాడు? అనేది ఇప్పుడు అందరికీ మిలియన్ డాలర్ల ప్రశ్న. మెగా వేలంలో రోహిత్ భారీ ధర పలుకుతాడని మాజీ ఆటగాళ్లు చెబుతున్నారు కూడా. �
Rinku Singh : ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లతో హీరో అయిన రింకూ సింగ్ (Rinku Singh) ఇక వెనుదిరిగి చూడట్లేదు. పేదింటి బిడ్డగా ఎన్నో ఇబ్బందులు పడిన అతడు తన కెరీర్ తొలినాళ్ల గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
Local Quota Row | కర్నాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదించిన 'ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోటా' సెగ ఐపీఎల్లో అత్యంత ప్రాచుర్యం కలిగిన జట్టు అయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కు తాకింది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) స్టార్ క్రికెటర్ విరాట్కోహ్లీకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు తెలిసింది. ఈ కారణంగానే రాజస్థాన్ రాయల్స్తో ఎలిమినేటర్ మ్యాచ్కు ముందు ఆర్సీబీ ప్రాక్టీస్ రద్దయ