ఐపీఎల్ 2023 సీజన్ తుది అంకానికి చేరుకుంది. 13 మ్యాచ్లు ఆడి 12 పాయింట్లతో ఉన్న కోల్కతా నైట్రైడర్స్ దాదాపు ఎలిమినేట్ అయినట్లే. ఢిల్లీ టైటాన్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు ఎలిమినేట్ అయ్యాయి.
నగరంలో హైదరాబాద్తో ఐపీఎల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) టీమ్ సభ్యులకు మంగళవారం క్రికెటర్ సిరాజ్ ఇంటికి విందుకు వచ్చారు. గతంలో నానల్నగర్ అల్హస్నత్ కాలనీలో ఉండే
IPL 2023 | ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
IPL 2023: ముంబై బ్యాటర్ సూర్య కొట్టిన షాట్లకు ఆర్సీబీ ప్లేయర్లు బిత్తరపోయారు. ఇక స్టేడియంలో ఉన్న ప్రేక్షకుల ఆ థ్రిల్లింగ్ ఇన్నింగ్స్ను ఎంజాయ్ చేశారు. 35 బంతుల్లో 83 రన్స్ చేసి ఔటై వెళ్తున్న సూర్యను కోహ�
ఇక కష్టమే అనుకుంటున్న స్థితిలో ఢిల్లీ క్యాపిటల్స్ వరుస విజయాలతో విజృంభిస్తున్నది. గత మ్యాచ్లో గుజరాత్ను మట్టికరిపించిన వార్నర్ సేన.. శనివారం రెండో మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగ�
Virat Kohli: కోహ్లీకి 24 లక్షల ఫైన్ వేశారు. ఐపీఎల్ యాజమాన్యం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో స్లో ఓవర్ రేటు కారణంగా ఆ ఫైన్ వేశారు. ఆ మ్యాచ్లో అతను స్టాండ్ ఇన్ కెప్టెన్గా
Punjab Vs RCB: ఆర్సీబీతో మ్యాచ్లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నది. బెంగుళూరుకు ఇవాళ కోహ్లీ కెప్టెన్సీ చేస్తున్నాడు. డూప్లెసిస్ ఇంపాక్ట్ ప్లేయర్గా బ్యాటింగ్కు రానున్నాడు.
Virat Kohli: కోహ్లీకి ఫైన్ వేశారు.మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో.. ఆర్సీబీ బ్యాటర్కు ఆ శిక్ష పడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి కింద ఆ ఫైన్ విధించారు.
Delhi Capitals VS RCB: ఢిల్లీ ఇప్పటి వరకు ఖాతా ఓపెన్ చేయలేదు. పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆర్బీబీపై గెలవాలన్న కసితో ఇవాళ ఢిల్లీ ఆడనున్నది. టాస్ గెలిచిన ఆ జట్టు ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్నది.
స్లో ఓవర్రేట్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు జరిమానా విధించారు. సోమవారం నాటి మ్యాచ్లో విజయానంతరం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చివరి ఆటగాడు అవేశ్ఖాన్ హెల�
Lucknow Super Giants: లాస్ట్ బాల్కు నాన్స్ట్రయికర్ను హర్షల్ ఔట్ చేయాలనుకున్నాడు. కానీ అటెంప్ట్లో అతను సక్సెస్ కాలేదు. దీంతో ఆర్బీబీతో జరిగిన మ్యాచ్లో ఆసక్తికర ఘటన జరిగింది. ఫైనల్ బాల్కు అవేశ్ ఖా
ఐపీఎల్ ఐదో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డూప్లెసిస్ బౌలింగ్ తీసుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ�