ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడ
తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలర