ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.
ఒక యువ వైద్యుడు, పండితుడైన తన తండ్రితో కలిసి మొదటిసారిగా సత్సంగంలో ఉపన్యాసం ఇవ్వడానికి వెళ్లాడు. ముందు వరుసలో కూర్చున్న మేధావులను, అక్కడికి వచ్చిన జనసందోహాన్ని చూసి భయపడ్డాడు. అదే విషయం తండ్రితో చెప్పాడ
తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలర