ఓ పండితుడు ఆధ్యాత్మిక ఉపన్యాసం ఇవ్వడానికి బయలుదేరాడు. తను వెళ్లాల్సిన ఊరు చేరాలంటే నది దాటవలసి ఉంటుంది. అందుకని పడవ ఎక్కాడు. పడవను నడిపే వ్యక్తి ఆసక్తిగా ‘జీవితం అంటే ఏమిటి?’ అని పండితుణ్ని అడిగాడు.
ఒక గ్రామంలోని గుడిలో ప్రతి శనివారం సాయంత్రం పూజలు చేసేవారు. వాటికి ఊళ్లో పిల్లలూ, పెద్దలూ అందరూ హాజరయ్యేవారు. ఓ రోజు గ్రామపెద్ద గుడికి వెళ్తుండగా అదే ఊరికి చెందిన గజ ఈతగాడు ఎదురయ్యాడు.
వేసవి కాలంలో ఓ ఊళ్లోని గుడి దగ్గర కోలాహలంగా ఉంది. ఎందుకంటే కొందరు కళాకారులు అక్కడ రెండువారాల పాటు మహాభారతంలోని పర్వాలన్నిటినీ వీధి నాటక రూపంలో ప్రదర్శించే వారు. గ్రామస్తులు సాయంకాలానికి పనులన్నీ ముగిం�
ఓ ఆశ్రమంలో నది ఒడ్డున సత్సంగం జరుగుతున్నది. భక్తులు అడుగుతున్న అనేక ప్రశ్నలకు గురువు సమాధానాలిస్తున్నాడు. ‘నా జీవితమంతా సమస్యలే. వాటిని ఎదుర్కోలేక సతమతమవుతున్నాను’ అని ఓ మధ్యతరగతి కుటుంబీకుడు అడిగాడు.
ఒక కొడుకు పై చదువులకు వెళ్తూ.. తండ్రి ఆశీర్వాదం కోరాడు. ‘నువ్వు ఎంత బాగా చదువుతావో నేను అడగను. ఎన్ని మార్కులు సాధిస్తున్నావో కూడా ఆరాలు తీయను. కానీ, ఎలాంటి వ్యక్తులతో స్నేహం చేస్తున్నావని మాత్రం అడుగుతాను�
ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం పుస్తకాలు చదవాలనుకున్నాడు. అయితే, ‘ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం’ అనే ఆలోచనలో పడ్డాడు. దగ్గర్లోని ఆశ్రమానికి వెళ్లి సందేహ�
ఓ గ్రామపెద్దకు ఆధ్యాత్మిక విషయాలపై అమితాసక్తి ఉండేది. ప్రతీ శనివారం కృష్ణుడి గుడిలో గ్రామస్తులందరితో గీతా పఠనం చేయించాలని అనుకున్నాడు. వంద భగవద్గీత పుస్తకాలు తెప్పించాడు. విద్యావంతురాలైన ఒక మహిళకు గీత
వృద్ధుడైన ఓ వస్త్ర వ్యాపారి తన వ్యాపార బాధ్యతలను కొడుక్కు అప్పగించాలనుకున్నాడు. వ్యాపారంలో కొన్ని మెలకువలు చెప్పాడు. తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కొడుకు. ‘వ్యాపారంలోన�
ఒక ఊర్లో తిరునాళ్లకు హరికథ ఏర్పాటు చేశారు. హరికథ చెప్పడానికి ప్రముఖ భాగవతార్ తన బృందంతో వచ్చాడు. ‘పాండవ వనవాసం’ కథను అందుకున్నాడు. అప్పుడప్పుడూ కథకుడు ‘గోవింద’లు చెబుతున్నాడు.
ఒక ఆధ్యాత్మిక శిక్షణా సంస్థలో నూతన యువ అర్చకులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ పూర్తయిన వాళ్లు వివిధ గ్రామాలకు వెళ్లి అక్కడి ఆలయాల్లో అర్చకులుగా పనిచేయాలి. స్థానికంగా ఉన్న వనరులను ఉపయోగించుక
ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. �
ఓ గ్రామంలో ఒక గురువు ఉండేవాడు. తన శిష్యులను ఎప్పుడూ క్రమశిక్షణగా ఉండాలని కఠినంగా చెప్పేవాడు. తను ఎప్పుడు కనబడినా నమస్కారం చేయమని చెప్పాడు. ఆయన ఎప్పుడు, ఎక్కడ కనిపించినా నమస్కరించే వారు శిష్యులు.