ATM | ఏటీఎం ( ATM ) లావాదేవీలపై ఇంటర్చేంజ్ ఫీజులూ ఆదివారం నుంచే పెరిగాయి. రూ.15 నుంచి 17కు పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్థిక
సైబర్ నేరాల నుంచి రక్షణ మీ చేతుల్లోనే పలు జాగ్రత్తలతో ఆర్బీఐ నివేదిక విడుదల హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): మనం వాడే స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్, డెస్క్టాప్, చార్జింగ్ కేబుల్ డివైజ్ ఏదైనా సరే మ�
లోక్సభకు వెల్లడించిన నిర్మలా సీతారామన్న్యూఢిల్లీ, జూలై 26: కరోనా కారణంగా ఏర్పడిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు కరెన్సీ నోట్లను ముద్రించాలన్న ఆలోచన ఏమీలేదని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవార
ముంబై, జూలై 23: విదేశీ మారకం నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఈ నెల 16తో ముగిసిన వారాంతానికిగాను 835 మిలియన్ డాలర్లు పెరిగి చారిత్రక గరిష్ఠ స్థాయి 612.73 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ త�
NACH Services|నాచ్ సేవలు! ఇక ఏ రోజైనా శాలరీ.. పెన్షన్..!!
వేతనం, పెన్షన్, ఈఎంఐ పేమెంట్ వంటి ముఖ్యమైన బ్యాంకింగ్ లావాదేవీల కోసం వర్కింగ్ డే కోసం ....
పైలెట్ ప్రాజెక్టులకు యోచన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడి న్యూఢిల్లీ, జూలై 22: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) త్వరలో ఓ డిజిటల్ కరెన్సీని పరిచయం చేయబోతున్నది. దశలవారీగా దీన్ని చలామణిలో
డెబిట్, క్రెడిట్ కార్డు చార్జీలూ పెంపు ఆగస్టు 1 నుంచి అమలు ముంబై, జూలై 21: ఏటీఎం లావాదేవీలపై బ్యాంకుల ఇంటర్చేంజ్ ఫీజుల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల చేసిన సవరణలు వచ్చే నెల మొదట్నుంచి అమ�
కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు
ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవు�