కొత్త కస్టమర్లకు కార్డులు ఇవ్వద్దంటూ నిషేధం ముంబై, జూలై 14: మాస్టర్కార్డ్పై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కొరడా ఝుళిపించింది. డాటా స్టోరేజీ నిబంధనల అమలులో వైఫల్యం చెందిందంటూ కొత్తగా కస్టమర్లకు
ముంబై, జూలై 9: ఆర్బీఐ గోల్డ్ బాండ్స్ ఇష్యూ సోమవారం ప్రారంభం కానుంది. గ్రాము బంగారం ధరను రూ.4,807గా నిర్ణయించినట్లు రిజర్వు బ్యాంక్ శుక్రవారం తెలిపింది. సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22లో భాగంగా జారీ అవు�
ముంబై, జూలై 9: దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు త�
ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్�
ఎనిమిదేండ్ల క్రితమే పీఎంసీ బ్యాంక్ స్కామ్ సంకేతాలు.. కానీ ఆర్బీఐ..?!
8 ఏండ్ల క్రితం చేసిన ఫిర్యాదుపై ఆర్బీఐ స్పందించి ఉంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో....
కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ ప
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్కేర్ సంస్థల కోసం ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆరోగ్యం హెల్త్కేర్ వ్యాపార రుణం పేరుతో మొదలైన ఈ స్కీము ద్వారా గరిష్ఠంగా రూ.100 క�