న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఆన్లైన్ లావాదేవీల (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికం�
భారీగా లాభపడిన సూచీలు ముంబై, మే 5: కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్ తీసుకున్న చర్యలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చాయి. వరుసగా మూడు రోజులుగా నష్టాలబాట పట్టిన సూచీల�
రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు వ్యక్తిగత, చిన్న తరహా రుణాలపై రెండేండ్ల మారటోరియం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా టి.రవి శంకర్ను నియమించింది కేంద్ర కేబినెట్కు చెందిన నియామకాల కమిటీ. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రవ�
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�
భారీగా పెరిగిన కొత్త ప్రీమియంల ఆదాయంముంబై, ఏప్రిల్ 21: కరోనా వైరస్ నేపథ్యంలో అటు ఆరోగ్య బీమాలకేగాక.. ఇటు జీవిత బీమాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎల్ఐసీ మినహా ప్రైవేట్
ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆధునిక భారతీయ బ్యాంకింగ్ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో ఆయన హైదరాబాద్ల
ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంట�