ముంబై: కరోనా మహమ్మారి ఒక సంవత్సరం పాటు విజృంభించడంతో దేశంలో పలు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వారి దాచి పెట్టుకున్న సేవింగ్స్ ఖర్చయి పోయాయని తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వి
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మార్చి 12తో ముగిసిన వారాంతానికిగాను మరో 1.739 బిలియన్ డాలర్లు పెరిగి 582.037 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింద�
ఫిబ్రవరిలో 4.17శాతంగా నమోదు న్యూఢిల్లీ, మార్చి 15:టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కోరలు చాచుతున్నది. ఆహార, విద్యుత్, చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ ధరల సూచీ ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింద�
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని సోమవారం లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్న�
ముంబై, మార్చి 12: దేశంలో విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 5తో ముగిసిన వారంలో 4.255 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి