భారీగా పెరిగిన కొత్త ప్రీమియంల ఆదాయంముంబై, ఏప్రిల్ 21: కరోనా వైరస్ నేపథ్యంలో అటు ఆరోగ్య బీమాలకేగాక.. ఇటు జీవిత బీమాలకూ పెద్ద ఎత్తున డిమాండ్ కనిపిస్తున్నది. గత ఆర్థిక సంవత్సరం (2020-21) ఎల్ఐసీ మినహా ప్రైవేట్
ఆర్బీఐ మాజీ గవర్నర్ నరసింహం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 21: ఆధునిక భారతీయ బ్యాంకింగ్ నిర్మాత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మాజీ గవర్నర్ మైదవోలు నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో ఆయన హైదరాబాద్ల
ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంట�
రోజుకింత పడిపోతున్న విలువ ఐదు రోజుల్లో 161 పైసలు పతనం 74.73 స్థాయికి దిగజారిన కరెన్సీ ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక�
ముంబై, ఏప్రిల్ 2: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ నిల్వలు భారీగా తగ్గాయి. మార్చి 26తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.986 బిలియన్ డాలర్లు తగ్గి 579.285 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ �
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
బెంగళూరు : ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్ఏ)ను తప్పనిసరికి చేసిన గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది.