ముంబై : మీరు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం మధ్య రూ రెండు లక్షలు అంతకుమించి భారీ లావాదేవీలకు ప్లాన్ చేస్తే మీ ఆర్టీజీఎస్ షెడ్యూల్ ను మార్చుకుంటే మంచిది. ఎందుకుంటే ఈ వ్యవధిలో ఆర్టీజీఎస్ పలు గంట�
రోజుకింత పడిపోతున్న విలువ ఐదు రోజుల్లో 161 పైసలు పతనం 74.73 స్థాయికి దిగజారిన కరెన్సీ ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక�
ముంబై, ఏప్రిల్ 2: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ నిల్వలు భారీగా తగ్గాయి. మార్చి 26తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.986 బిలియన్ డాలర్లు తగ్గి 579.285 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ �
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
బెంగళూరు : ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్ఏ)ను తప్పనిసరికి చేసిన గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది.
న్యూఢిల్లీ: పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు, టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీచార్జ్లు, ఇతర సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులు చెల్లించడం కోసం ఆటో డెబిట్ పద్ధతిని ఉపయోగిస్తున్నవారు నిశ్చింతంగా మరో ఆరు నెలల
బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�