బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�
ముంబై: నష్టాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల డబ్బు పరిరక్షణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాచరణ కొనసాగిస్తున్నది. ప్రత్యేకించి బ్య�
కొవిడ్ కేసులు పెరుగుతున్నా లాక్డౌన్లకు అవకాశాల్లేవ్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో ఆర్బీఐ గవర్నర్ దాస్ ముంబై, మార్చి 25: దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నద�
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�
ముంబై: కరోనా మహమ్మారి ఒక సంవత్సరం పాటు విజృంభించడంతో దేశంలో పలు కుటుంబాలు అప్పుల ఊబిలో చిక్కుకున్నాయి. వారి దాచి పెట్టుకున్న సేవింగ్స్ ఖర్చయి పోయాయని తాజాగా భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) వి
ముంబై: దేశంలో విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. మార్చి 12తో ముగిసిన వారాంతానికిగాను మరో 1.739 బిలియన్ డాలర్లు పెరిగి 582.037 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు రిజర్వుబ్యాంక్ వెల్లడించింద�
ఫిబ్రవరిలో 4.17శాతంగా నమోదు న్యూఢిల్లీ, మార్చి 15:టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం కోరలు చాచుతున్నది. ఆహార, విద్యుత్, చమురు ధరలు భగ్గుమనడంతో వరుసగా రెండో నెల ఫిబ్రవరిలోనూ ధరల సూచీ ఏకంగా 4.17 శాతానికి ఎగబాకింద�
న్యూఢిల్లీ: గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం లేదని సోమవారం లోక్సభలో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ విషయాన్న�
ముంబై, మార్చి 12: దేశంలో విదేశీ మారకద్రవ్య (ఫారెక్స్) నిల్వలు ఈ నెల 5తో ముగిసిన వారంలో 4.255 బిలియన్ డాలర్లు క్షీణించాయి. దీంతో 580.299 బిలియన్ డాలర్లకు పరిమితమైనట్లు రిజర్వ్ బ్యాంక్ తాజా గణాంకాలు చెప్తున్నాయి