వార్షిక నివేదికలో రిజర్వు బ్యాంకు సైప్లె-డిమాండ్ అంతరాలతో భగ్గుమంటున్న పప్పులు, వంటనూనెలు ముంబై, మే 27: నిత్యావసరాల ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంటున్నది. సరఫ�
న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ఫస్ట్ వేవ్ తో పోలిస్తే ఆర్ధిక వ్యవస్థపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా లేదని ఆర్బీఐ వార్షిక నివేదిక పేర్కొంది. వ్యాక్సినేషన్ ను ముమ్మరంగా చేపడితే ఎకానమీపై మహమ్మ�
భారత ప్రభుత్వానికే విక్రయిస్తాం స్పష్టం చేస్తున్న వ్యాక్సిన్ కంపెనీలు అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తులు టీకాలు సరఫరా చేయాలని మోడెర్నా సంస్థకు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రత�
కేంద్రానికి డివిడెండ్ రూపంలో రూ.99,122 కోట్లు.. ముంబై, మే 21: కేంద్ర ప్రభుత్వానికి రూ.99,122 కోట్ల డివిడెండును చెల్లించాలని రిజర్వుబ్యాంక్ నిర్ణయించింది. 2021 మార్చితో ముగిసిన తొమ్మిదినెలల ఖాతాసంవత్సరంలో ఆర్బీఐ క�
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం ఆన్లైన్ లావాదేవీల (నెఫ్ట్) సేవల్లో అంతరాయం ఏర్పడనుంది. వచ్చే ఆదివారం 14 గంటల పాటు ఈ సేవలు పనిచేయవని ఆర్బీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. సాంకేతిక కారణాలతో ఈ సేవలు తాత్కాలికం�
భారీగా లాభపడిన సూచీలు ముంబై, మే 5: కరోనాతో కుదేలవుతున్న ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్ తీసుకున్న చర్యలు స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చాయి. వరుసగా మూడు రోజులుగా నష్టాలబాట పట్టిన సూచీల�
రూ.50 వేల కోట్ల ప్రత్యేక నిధులు వ్యక్తిగత, చిన్న తరహా రుణాలపై రెండేండ్ల మారటోరియం కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆర్బీఐ చర్యలు ముంబై, మే 5: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతున్నదని రిజర
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్గా టి.రవి శంకర్ను నియమించింది కేంద్ర కేబినెట్కు చెందిన నియామకాల కమిటీ. మూడేళ్ల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుతం రవ�
దేశంలో మళ్లీ బంగారానికి డిమాండ్ జనవరి-మార్చిలో 140 టన్నులకు చేరిక ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక ముంబై, ఏప్రిల్ 29: దేశంలో బంగారానికి మళ్లీ డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది జనవరి-మార్చిలో గతంతో పోల్చితే 37 శాతం పెరి�