రోజుకింత పడిపోతున్న విలువ ఐదు రోజుల్లో 161 పైసలు పతనం 74.73 స్థాయికి దిగజారిన కరెన్సీ ముంబై, ఏప్రిల్ 9: రూపాయి మారకం విలువ అంతకంతకూ పడిపోతున్నది. డాలర్తో పోల్చితే వరుస నష్టాలతో మరింతగా బక్కచిక్కుతున్నది. శుక�
ముంబై, ఏప్రిల్ 2: రికార్డు స్థాయిలో దూసుకుపోయిన విదేశీ నిల్వలు భారీగా తగ్గాయి. మార్చి 26తో ముగిసిన వారంలో విదేశీ మారకం నిల్వలు 2.986 బిలియన్ డాలర్లు తగ్గి 579.285 బిలియన్ డాలర్లకు పడిపోయినట్లు రిజర్వుబ్యాంక్ �
ఏఎఫ్ఏ గడువు 6 నెలలు పొడిగింపు న్యూఢిల్లీ, మార్చి 31: డీటీహెచ్, ఓటీటీ లాంటి రీచార్జ్లు, వినిమయ (యుటిలిటీ) బిల్లులు సహా వివిధ రకాల సేవలకు సంబంధించిన ఆటో డెబిట్ రికరింగ్ చెల్లింపుల విషయంలో వినియోగదారులకు �
బెంగళూరు : ఆటోమేటిక్ చెల్లింపులకు సంబంధించి అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్ఏ)ను తప్పనిసరికి చేసిన గడువును రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పొడిగించింది.
న్యూఢిల్లీ: పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులు, టీవీ, ఓటీటీ, ఇంటర్నెట్ రీచార్జ్లు, ఇతర సేవలకు సంబంధించిన నెలవారీ బిల్లులు చెల్లించడం కోసం ఆటో డెబిట్ పద్ధతిని ఉపయోగిస్తున్నవారు నిశ్చింతంగా మరో ఆరు నెలల
బుధవారంతో ఈ 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసిపోతున్నది. గురువారం నుంచి 2021-22 కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతున్నది. దీంతో ఆదాయ పన్ను (ఐటీ) నిబంధనలూ మారబోతున్నాయి. బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప�
ముంబై: నష్టాల ఊబిలో చిక్కుకున్న పంజాబ్-మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ) డిపాజిటర్ల డబ్బు పరిరక్షణ కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కార్యాచరణ కొనసాగిస్తున్నది. ప్రత్యేకించి బ్య�
కొవిడ్ కేసులు పెరుగుతున్నా లాక్డౌన్లకు అవకాశాల్లేవ్ ఇండియా ఎకనమిక్ కాంక్లేవ్లో ఆర్బీఐ గవర్నర్ దాస్ ముంబై, మార్చి 25: దేశవ్యాప్తంగా మళ్లీ కొవిడ్-19 ఇన్ఫెక్షన్లు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నద�
న్యూఢిల్లీ: పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ వెల్లడించారు. ఈ ప్రక్రియ కొనసాగుతుం�