ముంబై, జూలై 9: దేశంలో విదేశీ మారకం నిల్వలు కొత్త రికార్డు స్థాయికి పెరిగాయి. జూలై 2తో ముగిసిన వారంలో అంతక్రితం వారంకంటే 1 బిలియన్ డాలర్ల మేర పెరిగి 610 బిలియన్ డాలర్లకు చేరినట్లు శుక్రవారం ఆర్బీఐ గణాంకాలు త�
ముంబై, జూన్ 29: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్పై రిజర్వుబ్యాంక్ దాదాపు 1.13 కోట్ల జరిమానా విధించింది. డిపాజిట్లపై వడ్డీ రేటు, నో యువర్�
ఎనిమిదేండ్ల క్రితమే పీఎంసీ బ్యాంక్ స్కామ్ సంకేతాలు.. కానీ ఆర్బీఐ..?!
8 ఏండ్ల క్రితం చేసిన ఫిర్యాదుపై ఆర్బీఐ స్పందించి ఉంటే పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో....
కేంద్రం మరింత ఆర్థిక సహకారం అందించాలి కరోనాతో తీవ్రంగా నష్టపోయిన రాష్ర్టాలు వచ్చే రెండేండ్లలో మరింత పెరుగనున్న కష్టాలు రాష్ర్టాలకు కేంద్రం, ఆర్బీఐ బాసటగా నిలవాలి క్రెడిట్ రేటింగ్ సంస్థ ‘ఎస్ అండ్ ప
న్యూఢిల్లీ, జూన్ 24: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ హెల్త్కేర్ సంస్థల కోసం ఒక కొత్త రుణ పథకాన్ని ప్రారంభించింది. ఆరోగ్యం హెల్త్కేర్ వ్యాపార రుణం పేరుతో మొదలైన ఈ స్కీము ద్వారా గరిష్ఠంగా రూ.100 క�
పీఎంసీ బ్యాంక్ టేకోవర్కు సెంట్రం ఫైనాన్సియల్కు ఓకే!
సంక్షోభంలో చిక్కుకున్న పంజాబ్ అండ్ మహారాష్ట్ర సహకార బ్యాంక్ (పీఎంసీ)ని సెంట్రం ఫైనాన్సియల్...
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షల కోట్ల నష్టం వాటిల్లినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన జూన్ రిపోర్ట్లో వెల్లడించింది. దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా ఆ�
ఇతర బ్యాంక్ ఏటీఎంకెళ్లారో.. రంగు పడుద్ది.. ఎందుకంటే!
వచ్చే ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఇతర బ్యాంకు ఏటీఎం నుంచి జరిపే లావాదేవీపై ఇంటర్ చేంజ్ ఫీజు ....
ఆ రెండు బ్యాంకులపై ఆర్బీఐ ఫైన్.. ఎందుకంటే?!
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీవోఐ)లపై భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) కొరడా ...