ఏ వర్గానికీ లభించని చేయూత వేతన జీవులకు నిరాశే దక్కని పన్ను ఊరట ఎరువుల సబ్సిడీ, ఉపాధి హామీ నిధులకు కోత వైద్యారోగ్యానికి, విద్యకు నిధులు అంతంతే 40 కోట్ల ఎస్సీ, ఎస్టీలకు 12 వేల కోట్లేనట! 60 వేల కోట్లతో 140 కోట్ల మంది�
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్రకటన చేశారు. ఈ ఏడాదిలోనే ఇండియాలో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు. డిజిటల్ రూపీని ప్రవేశపెట్టనున్నట్లు ఆ�
ఆర్బీఐ సూచన ముంబై, జనవరి 29: ఆర్థిక పరమైన నష్టాల బారిన పడకుండా, సురక్షితమైన డిజిటల్ బ్యాంకింగ్ విధానాల్ని అవలంభించాలని రిజర్వ్ బ్యాంక్ ప్రజల్ని కోరింది. తాజాగా ఆర్బీఐ విడుదల చేసిన ఒక బహిరంగ ప్రకటనలో.. ప
ఆర్థికమంత్రికి ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సూచన న్యూఢిల్లీ, జనవరి 27: ఆర్థిక వ్యవస్థలో పెరుగుతున్న అసమానతల్ని తగ్గించడం, కొత్త ఉద్యోగాల్ని సృష్టించడంపైనే వచ్చే కేంద్ర బడ్జెట్ దృష్టిపెట్టాలని రిజర్వ�
ముంబై, జనవరి 3: ఖాతాదారులు ఇక నుంచి ఇంటర్నెట్, టెలిఫోన్ కనెక్టివిటీ లేకపోయినా డిజిటల్ చెల్లింపులు చేయవచ్చు. గ్రామీణ, చిన్న పట్టణ ప్రాంతాల్లో డిజిటల్ లావాదేవీలను పెంచే క్రమంలో ఆఫ్లైన్ ద్వారా చెల్లి�
ATM service charges: దేశంలోని అన్ని బ్యాంకుల ఎటీఎంలలో ఇవాళ్టి నుంచి సర్వీస్ చార్జీలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యాంకులు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంకులు అనుమతిం�
ఆన్లైన్ కార్డు లావాదేవీలపై అమలు న్యూఢిల్లీ, డిసెంబర్ 22: అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఈ-కామర్స్ సంస్థలైనా.. జొమాటో తదితర ఆన్లైన్ డెలివరీ కంపెనీలైనా.. జనవరి 1 నుంచి తమ వేదికలపై కస్టమర్ల కార్డు సమాచారా�
సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�