సెన్సెక్స్ 1,016 నిఫ్టీ 293 పాయింట్ల లాభం రూ.4 లక్షల కోట్లు పెరిగిన మదుపరుల సంపద ముంబై, డిసెంబర్ 8: వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ రిజర్వుబ్యాంక్ తీసుకున్న నిర్ణయం స్టాక్ మార్కెట్లకు బూస్ట్నిచ్చింది. గత కొన�
మోసాలు జరగొచ్చు.. సైబర్ సెక్యూరిటీకి ప్రమాదం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ఆందోళన ద్రవ్యసమీక్షలో తొమ్మిదోసారీ కీలక వడ్డీరేట్లు యథాతథం ముంబై, డిసెంబర్ 8: డిజిటల్ కరెన్సీ వస్తే ప్రధానంగా ఎ
చలామణిలో ఉన్న నోట్లలో 1.75 శాతానికి పరిమితం న్యూఢిల్లీ, డిసెంబర్ 7: చలామణిలో రూ.2,000 నోట్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఈ ఏడాది నవంబర్లో సర్క్యులేషన్లో ఉన్న మొత్తం కరెన్సీ నోట్లలో రూ.2వేల నోట్ల సంఖ్య 223.3 కోట్లేన�
రూ.2.68 లక్షల కోట్ల క్షీణత న్యూఢిల్లీ, డిసెంబర్ 2: దీపావళి తర్వాత వాణిజ్య బ్యాంక్ల నుంచి ఖాతాదారులు పెద్ద ఎత్తున డిపాజిట్లను ఉపసంహరించుకున్నారు. నవంబర్ 5-19 మధ్యకాలంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంక్ల వద్దను�
న్యూఢిల్లీ, డిసెంబర్ 2: బ్యాంక్ ఖాతాదారులకు ఏటీఎం భారం పెరగనుంది. నెలవారీ ఉచిత లావాదేవీలను మించి ఏటీఎం ద్వారా చేసే విత్డ్రాపై ఛార్జీలను పెంచేందుకు బ్యాంకుల్ని ఆర్బీఐ అనుమతించింది. ఈ మేరకు 2022 జనవరి 1 నుం�
ముంబై, డిసెంబర్ 2: సావరిన్ గోల్డ్ బాండ్ల విక్రయాలను పెంపొందించడానికి రిజర్వుబ్యాంక్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ బాండ్ల విక్రయానికి ప్రత్యేక పోర్టల్ను ఏర్పాటు చేసింది కూడా. సావరిన్ గోల్డ్ బాండ
పసిడి నగదీకరణతో భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రగతి ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ ముంబై, డిసెంబర్ 1: ప్రజల వద్ద ఉన్న భౌతిక బంగారాన్ని నగదీకరించేలా దేశంలో ఓ గోల్డ్ బ్యాంక్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం
ఆర్బీఐ గవర్నర్ పదవీకాలాన్ని పొడిగించిన కేంద్రం న్యూఢిల్లీ, అక్టోబర్ 29: రిజర్వు బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ పదవీకాలాన్ని మూడేండ్లు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీంతో డిసెంబ�
Yadadri | యాదాద్రి గర్భాలయ విమానగోపురానికి బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) నుంచి కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం విదితమే.