సూక్ష్మ రుణాల సంస్థలు రుణగ్రహీతల నుంచి అధిక వడ్డీరేట్లు వసూలు చేయరాదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సోమవారం తమ తాజా మార్గదర్శకాల్లో ఆదేశించింది. రుణాలపై వడ్డీరేట్లతోపాటు ఇతర చార్జీలపైనా సీలి�
గోప్యమైన బ్యాంకింగ్ సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని ప్రజలకు రిజర్వ్బ్యాంక్ సూచించింది. ఇటీవలికాలంలో డిజిటల్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఓటీపీ, సీవీవీ వంటి బ్యాంకింగ్ సమాచారాన్ని చెప్పవద్దం�
ఒక్క తులిప్కూ తూగవు ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్పదోసారీ కీలక వడ్డీరేట్లు యథాతథం ‘క్రిప్టోకరెన్సీలకు విలువే లేదు. ఒక్క తులిప్ విలువ కూడా చేయవు. మదుపరులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకో
బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్యూరిటీస్ అంచనా న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: వచ్చే వారంలో జరగనున్న ద్రవ్య విధాన పరపతి సమీక్షలో రిజర్వ్బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచబోదని బ్రోకింగ్ సంస్థ బ్యాంక్ ఆఫ్ అమెరికా సెక్య�