సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు...
వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్ట
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త ప్రతిపాదన చేసింది. కార్డ్ లేకుండానే అన్ని ఏటీఎంలలో నగదును విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించనున్నది. యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్(యూపీఐ) విధానం �
ద్రవ్యోల్బణం రిస్క్ ముంచుకొస్తున్నందున, రిజర్వ్బ్యాంక్ తన సరళతర విధానాన్ని వచ్చేవారం జరిగే ద్రవ్య విధాన పరపతి సమీక్షలో మార్చుకుంటుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా వ్యాఖ్యానించింది. �
వచ్చే ఆర్థిక సంవత్సరంలో రిజర్వుబ్యాంక్ తన పరపతి సమీక్ష సమావేశాలను ఆరుసార్లు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ అధ్యక్షతన జరగనున్న సమావేశాలు వచ్చే నెల 6 నుంచి 8 వరకు
RBI | కేంద్ర బ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-బీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.