దేశంలో 18% పడిపోయిన డిమాండ్ జనవరి-మార్చిలో 135.5 టన్నులే 8 టన్నులు కొనుగోలు చేసిన ఆర్బీఐ ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి ‘జనవరిలో బంగారం ధరల పెరుగుదల మొదలైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో 10 గ్రాముల ధర 8 శాతం ప
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వడ్డీరేట్ల పెంపు జాతి వ్యతిరేక చర్యేమీ కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగానే ఆర్బీఐకీలక వడ్డీర
క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్లో ముఖ్యమైంది క్రెడిట్ కార్డుల ముగింపునకు సంబంధించినదే. వారం రోజుల్లో పని పూర�
శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులను రిజర్వ్బ్యాంక్ ఎప్పటికప్పుడు విశ్లేషించి, అందుకు అనుగుణంగా విధాన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.
సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు...
వారాంతంలో పాలసీ రేట్లను పెంచకుండానే రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంతో కనీస స్థాయి నుంచి నిఫ్టీ 240 పాయింట్లకు పైగా రికవరీ అయింది. దీంతో గత వారంలో నిఫ్టీ 113.9 పాయింట్ల లాభంతో ముగిసింది. నిఫ్ట
ఆర్బీఐ హెచ్చరిక కీలక వడ్డీ రేట్లు యథాతథం ద్రవ్యోల్బణం లక్ష్యం పెంపు ద్రవ్య పరపతి విధాన సమీక్షలో నిర్ణయాలు న్యూఢిల్లీ, ఏప్రిల్ 8: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మన ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపు