ఆన్లైన్ రుణయాప్లు.. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత అడ్డగోలు వడ్డీల దోపిడీతో వంచన చేస్తున్నాయి. కిస్తీ కట్టడం ఏ మాత్రం ఆలస్యం అయినా మానసిక వేధింపులకు దిగుతున్న ఘటనలు చూస్తూనే �
40 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపో రేటు అత్యవసర సమావేశంలో అనూహ్య నిర్ణయం ఆటో, గృహ, ఇతర రుణగ్రహీతలపై భారం పెరగనున్న ఈఎంఐలు, రుణ కాలపరిమితులు సమాచారం లేదు.. సంకేతాలు లేవు.. నిర్ణయాలు మాత్రమే.గుట్టు చప్పుడు కాకు�
ఆర్బీఐ నిర్ణయంతో అతలాకుతలం రెండు నెలల కనిష్ఠానికి సూచీలు సెన్సెక్స్ 1,300 పాయింట్ల పతనం న్యూఢిల్లీ, మే 4: రిజర్వ్బ్యాంక్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా హఠాత్తుగా రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటిం
డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, �
దేశంలో 18% పడిపోయిన డిమాండ్ జనవరి-మార్చిలో 135.5 టన్నులే 8 టన్నులు కొనుగోలు చేసిన ఆర్బీఐ ప్రపంచ స్వర్ణ మండలి నివేదిక వెల్లడి ‘జనవరిలో బంగారం ధరల పెరుగుదల మొదలైంది. మార్చితో ముగిసిన 3 నెలల్లో 10 గ్రాముల ధర 8 శాతం ప
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: వడ్డీరేట్ల పెంపు జాతి వ్యతిరేక చర్యేమీ కాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి ద్రవ్యపరపతి విధాన సమీక్షలో భాగంగానే ఆర్బీఐకీలక వడ్డీర
క్రెడిట్, డెబిట్ కార్డులకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ కొత్త నిబంధనలు జారీ చేసింది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నిబంధనల్లో ముఖ్యమైంది క్రెడిట్ కార్డుల ముగింపునకు సంబంధించినదే. వారం రోజుల్లో పని పూర�
శరవేగంగా మారుతున్న అంతర్జాతీయ పరిస్థితులను రిజర్వ్బ్యాంక్ ఎప్పటికప్పుడు విశ్లేషించి, అందుకు అనుగుణంగా విధాన చర్యల్ని తీసుకోవాల్సి ఉంటుందని గవర్నర్ శక్తికాంత్ దాస్ చెప్పారు.