నోమురా అంచనా ముంబై, మే 10: భారత్లో ద్రవ్యోల్బణం గరిష్ఠస్థాయిలో ఉన్నందున, రిజర్వ్బ్యాంక్ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తుందని అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ సంస్థ నోమురా అభిప్రాయపడింది. ఈ 2022 సంవత్సరంలో ఆ�
ద్రవ్యోల్బణ లక్ష్యాల వైఫల్యంపై కేంద్రానికి సెప్టెంబర్లోగా ఆర్బీఐ లేఖ? మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు న్యూఢిల్లీ, మే 10: ద్రవ్యోల్బణ లక్ష్యాల వైఫల్యంపై కేంద్ర ప్రభుత్వానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండ�
ఆన్లైన్ రుణయాప్లు.. అడగకుండానే రెచ్చగొట్టి మరీ లోన్లు ఇస్తున్నాయి. ఆ తర్వాత అడ్డగోలు వడ్డీల దోపిడీతో వంచన చేస్తున్నాయి. కిస్తీ కట్టడం ఏ మాత్రం ఆలస్యం అయినా మానసిక వేధింపులకు దిగుతున్న ఘటనలు చూస్తూనే �
40 బేసిస్ పాయింట్లు పెరిగిన రెపో రేటు అత్యవసర సమావేశంలో అనూహ్య నిర్ణయం ఆటో, గృహ, ఇతర రుణగ్రహీతలపై భారం పెరగనున్న ఈఎంఐలు, రుణ కాలపరిమితులు సమాచారం లేదు.. సంకేతాలు లేవు.. నిర్ణయాలు మాత్రమే.గుట్టు చప్పుడు కాకు�
ఆర్బీఐ నిర్ణయంతో అతలాకుతలం రెండు నెలల కనిష్ఠానికి సూచీలు సెన్సెక్స్ 1,300 పాయింట్ల పతనం న్యూఢిల్లీ, మే 4: రిజర్వ్బ్యాంక్ ఎటువంటి ముందస్తు హెచ్చరికలూ లేకుండా హఠాత్తుగా రెపో రేటును పెంచుతున్నట్లు ప్రకటిం
డబ్బు సరఫరా, వడ్డీరేటు నిర్ణయాధికారం సెంట్రల్ బ్యాంక్ అధీనంలో ఉంటుంది. దీన్ని ద్రవ్యవిధానం అంటారు. పన్ను శాతం, ఖర్చు, దేశంలో అభివృద్ధిని పెంపొందించే విధంగా ఉంచే బాధ్యత కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, �