Roads | రాయపోల్ మండల కేంద్రం నుండి రాంసాగర్ గ్రామం వరకు ఉన్న రోడ్డు గుంతలమయంగా మారడంతో ప్రయాణికులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపాటి వర్షాలకే రోడ్డుపై గుంతలు ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుత
అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి సూచించారు. రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి మంగళవారం సిద్దిపేట జిల్లా రాయపోల్లోని రైతు వేదికలో �
Farmers Cultivation | వర్షాలు బాగా కురిస్తే వరినాట్లు వేయడంతోపాటు మొక్కజొన్న. ఇతర పంటలు వేయడానికి దుక్కులు సాగు చేసుకుంటున్నారు. బోరుబోవుల వద్ద నాట్లు వేయడానికి రైతులు ముందుకు రాగా.. బోరు బావులు లేని రైతులు మొక్కజొన్
Farmers Protest | ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేసి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకో కారణంగా రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న రాయపో
Roads | అధ్వాన్నంగా ఉన్న రోడ్డు డబుల్ విస్తరణ పనులు ముమ్మరంగా చేపడుతామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోవడం లేదు. ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారిన మండలంలో రోడ్ల పరిస్థితులు మారడం లే�
Free Medical Camp | వడ్డేపల్లి గ్రామ సర్పంచ్ రేణుక రాజా గౌడ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడంతోపాటు, రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించారు.
Koti Talambralu | రాయిపోల్ మండలంలోని రాంసాగర్ గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో 16-3-2026 రోజు (సోమవారం) 108 కలశాలతో కోటి తలంబ్రాల దీక్ష కార్యక్రమం ఉంటుందని.. దీనికి సంబందించిన కరపత్రాలను రామకోటి రామరాజు ఆవిష్కరించారు .
Multipurpose Workers | గ్రామంలో ప్రతీ వీధుల్లో తిరుగుతూ ట్రాక్టర్ ద్వారా చెత్తాచెదారాన్ని తీసి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మల్టీ పర్పస్ వర్కర్ల పాత్ర ఎంతో ఉంటుందని.. ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మల�
Kitchen Gardening | కిచెన్ గార్డెనింగ్ అనేది ఇంటి వద్ద చిన్న స్థలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల మొక్కలను పెంచే పద్ధతి. ఈ విధానం ద్వారా కుటుంబానికి తాజా, రసాయనాలు లేని పోషక విలువలతో కూడిన ఆహారం అందుతుంది.
CC Cameras | బేగంపేట గ్రామంలో భద్రతా పరిరక్షణను బలోపేతం చేయడం, చోరీలు, ఇతర అనైతిక చర్యలను అరికట్టడం లక్ష్యంగా కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
Tomato | సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలంలో నీటి వసతి అంతంత మాత్రమే ఉన్న చోట రైతులు కూరగాయల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇందులో అధిక మొత్తంలో టమాట సాగు చేశారు. అయితే ఒక్కసారిగా టమాట ధర పడిపోవడంతో పెట్టుబడులు ర�
ప్రభుత్వ పాఠశాలల్లో వంట తయారీని పర్యవేక్షించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి ఉపాధ్యాయులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని దొమ్మాట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం ఆమె ఆకస్మిక
Collector Hymavathi | రాయపోల్ మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో సిద్ధిపేట జిల్లా కలెక్టర్ హైమావతి పరిశీలించారు.