Anganwadi children | నర్సాపూర్ ప్రభుత్వ దవాఖానాలో చికిత్స పొందుతున్న చిన్నారులను మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ పరామర్శించారు. విద్యార్థుల ఆరోగ్యంపై పూర్తి వివరాలు తెలుసుకోవడంతోపాటు విద్యార్�
MLA Sunitha lakshma reddy | శనివారం ఉదయం రత్నాపూర్లోని అంగన్వాడీ కేంద్రం పిల్లలు భోజనం చేసి మంచినీళ్లు తాగిన అనంతరం వాంతులు విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నర్సాపూర్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా దవాఖానాకు తరలిం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహంలో నిర్లక్ష్యం బయటపడింది. ఇద్దరు విద్యార్థినులపై ఎలుకలు దాడి చేశారు. ఈ నెల 11వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో�
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల హాస్టల్లో ఎలుకల దాడిలో 12 మంది విద్యార్థినులు గాయపడ్డారు. రామాయంపేటలోని కాళ్లగడ్డ వద్ద ఉన్న గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు వసత
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాల బాలుర హాస్టల్లోని మెస్లో పల్లి చట్నీ పాత్రలో ఎలుక చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది.
సంగారెడ్డి జేఎన్టీయూ (JNTU) కాలేజీ క్యాంటిన్లో ఎలుక కలకలం సృష్టిచింది. సుల్తాన్పూర్లో ఉన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ హాస్టల్లో ఉన్న క్యాంటీన్లో చట్నీ గిన్నెపై మూత పెట్టకపోవడంతో అందులో ఎలుక పడింది. అయ�
Yadagirigutta | యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలో తయారు చేసే పులిహోర ప్రసాదంలో ఎలుక వచ్చినట్లు జరుగుతున్న ప్రచారంపై దేవాదాయ శాఖ స్పందించింది. సోషల్మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం లేదన�
కొండ ను తవ్వి ఎలుకను పట్టడమంటే బహుశా ఇదేనేమో! లక్షల రూపాయల ప్రజాధనం రైల్వే లో ఎలుకల పాలవుతున్నది. లక్నో రైల్వే డివిజన్లో ఒక్క ఎలుకను పట్టుకోవడానికి అధికారులు రూ.41 వేలు ఖర్చు పెట్టారు.
ఎలుక తోకకు రాయి కట్టి మురుగు కాల్వలోకి విసిరి హత్య చేసిన ఓ వ్యక్తిపై ఉత్తరప్రదేశ్ పోలీసులు 30 పేజీల చార్జిషీట్ వేశారు. గత ఏడాది నవంబర్లో జరిగిన ఈ విచిత్రమైన ఘటనపై వికేంద్ర శర్మ అనే జంతు హక్కుల కార్యకర్�
Viral News | ఎలుక (Rat)ను చంపినందుకు గానూ ఓ వ్యక్తిపై పోలీసులు 30 పేజీల చార్జిషీట్ (30 page chargesheet) దాఖలు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)లో చోటు చేసుకుంది.
తల్లిదండ్రులతో కలిసి మెక్డోనాల్డ్స్ రెస్టారెంట్కు వెళ్లిన ఎనిమిదేండ్ల బాలుడిపై ఎలుక దాడి చేసింది. బాలుడికి రెండుచోట్ల తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు కుట్లువేసి చికిత్స అందించారు. రెస్టారెంట్ యాజమ
బయటకు వెళ్లి సరుకులు తెచ్చుకునే టెన్షన్ లేకుండా బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్, జెప్టో వంటి ఎన్నో యాప్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇలా ఆర్డర్ చేయగానే ఎలాంటి వస్తువులైనా ఇంటి ముందుకు తీసుకువ