మండల కేంద్రంలోని కల్లు దుకాణంలో సోమవారం కల్లు సీసాలో ఎలుక కళేబరం కనిపించడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గోపాల్పేట్ గ్రామానికి చెందిన ముదిరాజ్ సంఘం సభ్యులు కల్లు తాగడానికి వెళ్లారు
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిథిలాల కింద చిక్కుకు పోయినవారిని గుర్తించడం చాలా ముఖ్యం. తొందరగా గుర్తించి సహాయ చర్యలు చేపట్టడం వల్ల వారి ప్రాణాలను
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ భోపాల్లో ఉన్న రాణి కమలాపతి రైల్వేస్టేషన్కు శతాబ్ది ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఈ క్రమంలో ఒక్కసారిగా రైలులో ఫైర్ అలారం మోగింది. దీంతో అంతా ఒక్కసారిగా
న్యూఢిల్లీ, జూన్ 6: చిత్రంలో కనిపిస్తున్న ఎలుక పేరు మగావా. ఇది గోల్డ్ మెడలిస్ట్. ఎలుకకు గోల్డ్ మెడల్ ఏంటనేగా డౌట్. ఇది మందుపాతరలను కనిపెట్టడంతో ఎక్స్పర్ట్. కాంబోడియాలో ఇప్పటివరకు 71 మందుపాతరలను గుర�