ఛలో సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కన్నడ భామ రష్మిక భామ తక్కువ కాలంలోనే క్రేజీ హీరోయిన్గా మారిపోయింది. అంతే కాదు వరుసగా బడా హీరోలతో సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడుపుతుంది. తెలుగు సినిమా ల్లో మాత్ర�
‘పుష్ప’ సినిమా ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 17న ప్రేక్షకులముందుకురానుంది. రష్మిక మందన్న కథానాయిక. ఇప్పటికే విడుదలైన �
అల్లు అర్జున్, రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఈ సినిమాలోని అధిక భాగం షూటింగ్ ఆంధ్రప్రదేశ్ లోని మారేడు మిల్లి అడవుల్లో పూర్తి చేసింది చిత్రబృందం. చిత్రంలోని సన్�
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ జోష్మీదుంది కన్నడ సోయగం రష్మిక మందన్నా (Rashmika Mandanna). తన కంటే చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్ (dating) విషయంపై రష్మిక తనదైన శైలిలో చెప్పిన సమాధానం ఇపుడు హాట్ టాపిక�
అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప.భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మ�
శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఆడాళ్లూ మీకు జోహార్లు . ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర
శ్రీవల్లి పల్లెటూరి పడతి. పుష్పరాజ్ అనే యువకుడిపై మనసుపారేసుకుంటుంది. తన మదిలోని వెలకట్టలేని ప్రేమను, సరససల్లాప భావనలను ఓ జానపద గీతిక ద్వారా వ్యక్త పరచాలనుకుంటుంది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ల
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొ�
శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతున్న రష్మిక టాప్ హీరోస్ తో అవకాశాలతో పాటు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంద�