అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప.భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ రూపొందుతుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మ�
శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం ఆడాళ్లూ మీకు జోహార్లు . ఇటీవల ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ విడుదల కాగా, ఇది నెటిజన్స్ని ఎంతగానో ఆకట్టుకుంది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర
శ్రీవల్లి పల్లెటూరి పడతి. పుష్పరాజ్ అనే యువకుడిపై మనసుపారేసుకుంటుంది. తన మదిలోని వెలకట్టలేని ప్రేమను, సరససల్లాప భావనలను ఓ జానపద గీతిక ద్వారా వ్యక్త పరచాలనుకుంటుంది. ‘నువ్వు అమ్మీ అమ్మీ అంటాంటే నీ పెళ్ల
శర్వానంద్, రష్మిక ప్రధాన పాత్రలలో కిషోర్ తిరుమల(Kishore tirumala) తెరకెక్కిస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు.శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొ�
శర్వానంద్ (Sharwanand), రష్మిక మందన్నా (Rashmika Mandanna) కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు (Aadavaallu Meeku Johaarlu). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది.
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రష్మిక మందన్న. ఈ సినిమా తర్వాత మంచి ప్రాజెక్టులు చేసుకుంటూ వెళుతున్న రష్మిక టాప్ హీరోస్ తో అవకాశాలతో పాటు విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంద�
క్యూట్ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషలలో వరుస సినిమాలు చేస్తూ తెగ సందడి చేస్తుంది. రష్మిక నటించిన పుష్ప చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుండగా,ఈ సినిమాకి సంబంధించిన ప్రమో
చూడచక్కని అందం, ఆకట్టుకునే అభినయం రష్మిక సొంతం. ఈ కన్నడ బ్యూటీ ప్రస్తుతం తెలుగులో పుష్ప, ఆడాళ్లు మీకు జోహార్లు అనే సినిమాలు చేస్తుంది. తమిళం, హిందీ భాషలలోను పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. �
శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. కిషోర్ తిరుమల దర్శకుడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. దసరా పర్వదినం సందర్భంగా నాయకానాయికల ఫస్ట్లుక్ను విడుదల చేశారు. పూల తోరణా
అల్లు అర్జున్,రష్మిక ప్రధాన పాత్రలలో సుకుమార్ తెరకెక్కిస్తున్న చిత్రం పుష్ప. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీని రెండు పార్ట్స్�
హైదరాబాద్, అక్టోబర్ 14: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ లాట్.. టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందనను ప్రచారకర్తగా నియమించుకున్నది. ఈ సందర్భంగా కంపెనీ డైరెక్టర్ ఎం అఖిల్ మాట్లాడుతూ.. రాబోయే సంవత్సరాల్లో తెలుగ�