రష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. కన్నడలో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు తమిళం, హిందీలో తన హవా చూపించే ప్రయత్నంలో ఉంది.
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ గా నిలిచింది విజయ్ దేవరకొండ, రష్మికమందన్నా జోడీ. ఈ ఇద్దరు స్టార్లు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు.
డేట్స్ సమస్యల వల్ల నచ్చిన కథల్ని వదులుకోవడం హృదయాన్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని మంచి కథలు మిస్ అవుతు�
తెలుగు చిత్రసీమలో కొందరు నాయికల ప్రభ వెలిగిపోతోంది. అందం, అభినయానికి తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కథానాయికల డేట్స్ కోసం దర్శనిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర టీజర్ యూ�
తనకు బాయ్ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటోంది కూర్గ్ సొగసరి రష్మిక మందన్న. వృత్తితోనే తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న. కరోనా
కన్నడ బ్యూటీ రష్మిక మందన్నా ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా గురించి ఓ ఇన్ ఫర్మేషన్ ఇచ్చింది రష్మిక.
కెరీర్లో ఉన్నతి కోసం వ్యక్తిగత జీవితాన్ని ఎంతగానో త్యాగం చేస్తున్నానని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. బిజీ షూటింగ్ షెడ్యూల్స్ వల్ల ఒక్కచోట స్థిరంగా ఉండటం కుదరటం లేదని..కుటుంబాన్ని, స్నేహితుల్�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రూపొందుతున్న చిత్రం పుష్ప. వీరిద్దరి కాంబినేషన్లో ఆర్య, ఆర్య 2 సినిమాలు రూపొందగా, ఈ రెండు సినిమాలకు భిన్నంగా ‘పుష్ప’ సినిమాను
దక్షిణాదిన తిరుగులేని స్టార్డమ్తో దూసుకుపోతోంది కన్నడ సొగసరి రష్మిక మందన్న. బాలీవుడ్లో ‘మిషన్ మజ్ను’ ‘గుడ్బై’ చిత్రాల్లో అవకాశాల్ని సొంతం చేసుకొని పాన్ఇండియా నాయికగా ఎదిగే ప్రయత్నాల్లో ఉంది. త�