తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సిని
సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టడం తనలో నూతనోత్తేజాన్ని నింపిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ కన్నడ వయ్యారి తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో బ�
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.
రష్మిక మందన్నా..సౌతిండియాలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు. కన్నడలో సినిమాలు చేస్తూనే తెలుగుతోపాటు తమిళం, హిందీలో తన హవా చూపించే ప్రయత్నంలో ఉంది.
గీతగోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పై హిట్ కాంబినేషన్ గా నిలిచింది విజయ్ దేవరకొండ, రష్మికమందన్నా జోడీ. ఈ ఇద్దరు స్టార్లు మంచి ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు.
డేట్స్ సమస్యల వల్ల నచ్చిన కథల్ని వదులుకోవడం హృదయాన్ని ఎంతగానో బాధిస్తుందని చెప్పింది కన్నడ సోయగం రష్మిక మందన్న. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల కొన్ని మంచి కథలు మిస్ అవుతు�
తెలుగు చిత్రసీమలో కొందరు నాయికల ప్రభ వెలిగిపోతోంది. అందం, అభినయానికి తోడు అదృష్టం కూడా కలిసి రావడంతో వారికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సదరు కథానాయికల డేట్స్ కోసం దర్శనిర్మాతలు ఎదురుచూడాల్సిన పరిస
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న కథానాయిక. ఈ చిత్ర టీజర్ యూ�
తనకు బాయ్ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటోంది కూర్గ్ సొగసరి రష్మిక మందన్న. వృత్తితోనే తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న. కరోనా