రష్మిక మందన్నా..సోషల్మీడియాలో ఈ భామకు ఏ రేంజ్ లో ఫాలోవర్లున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెట్టింట్లో చాలా యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తుంటుందీ కన్నడ సోయగం.
‘కరోనా సెకండ్ వేవ్పై జరుగుతున్న యుద్ధంలో విజయం మనదే కావాలి’ అంటున్నది ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న. కరోనా రెండో దశ తనకు చేదు జ్ఞాపకాలను మిగిల్చిందని కించిత్ బాధతో కూడిన స్వరంతో ప్రకటించింది రష్మి�
కరోనా వలన మనతో నిత్యం ఉండే వస్తువులలో మాస్క్ అనేది కూడా కామన్గా మారింది. ఏది మరచిపోయిన పర్లేదు కాని మాస్క్ మాత్రం మరిచిపోవద్దు. మాస్క్ లేకుండా బయటకు వస్తే పోలీసులు భారీ ఫైన్ వేస్తున్న�
తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న కన్నడ సొగసరి రష్మిక మంధన మంగళవారం ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన ప్రశ్నలకు తనదైన హాస్యచతురత, వ్యంగ్యం కలబోసి సమాధానాలి�
మంచి నటిగా రాణించాలంటే కేవలం ప్రతిభ ఒక్కటే సరిపోదని, చక్కటి వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ సినిమాలతో బిజీగా ఉన్న ఈ కన్నడ సొగసరి �
గత ఏడాదికాలంగా భారతీయ వినోదరంగంలో డిజిటల్ ఓటీటీల ప్రాభవం బాగా పెరిగింది. లాక్డౌన్ నియంత్రిత పరిస్థితుల్లో ఇంటిపట్టునే కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ను అందించే వేదికలుగా ప్రతి గడపకు ఓటీటీలు చేరువయ�
కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో సినీ తారలందరూ మూడు నెలలుగా ఇంటికే పరిమితమయ్యారు. దేశవ్యాప్తంగా కొవిడ్ తగ్గుముఖం పడుతుండటంతో వివిధ రాష్ర్టాల్లో అన్లాక్ ప్రక్రియ మొదలైంది. షూటింగ్లకు అనుమతి లభించడంత�
కర్ణాటకలోని నటి స్వస్థలానికి వెళ్లిన తెలంగాణవాసిమదికేరి (కర్ణాటక), జూన్ 23: ప్రముఖ నటి రష్మికా మందన్నను చూడటానికి ఓ అభిమాని ఏకంగా 900 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు. తెలంగాణకు చెందిన ఆకాశ్ త్రిపాఠి రష్మికాకు �
తెలుగు చిత్రసీమలో వరుస విజయాలతో అగ్ర కథానాయికగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది రష్మిక మందన్న. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తున్నాయి. ప్రస్తుతం తెలుగులో రెండు సిని
సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి సెట్స్లోకి అడుగుపెట్టడం తనలో నూతనోత్తేజాన్ని నింపిందని ఆనందం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక రష్మిక మందన్న. ప్రస్తుతం ఈ కన్నడ వయ్యారి తెలుగు, తమిళంతో పాటు హిందీ చిత్రసీమలో బ�
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది కన్నడ భామ రష్మిక మందన్నా. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఏడాది సుల్తాన్ తో కోలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది.