బంగారం మళ్లీ ప్రియమైంది. అంతర్జాతీయ మార్కెట్లో అనూహ్యంగా ర్యాలీ జరగడంతో దేశీయంగా ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఇంధన ఉత్పత్తిలో కోత విధిస్తున్నట్టు ఒపెక్ దేశాలు ప్రకటించడంతో పెట్టుబడిదారులు తమ ఇన్వెస్ట్�
పరిశోధనలకు సమాచారమే ముఖ్యమైనది. అలాంటి సమాచారమంతా ఒకే వేదికపై ఉంటే మరింత వేగంగా పరిశోధనల్లో పురోగతి సాధించే వీలుంటుంది. అలాంటి కార్యక్రమానికి ఇక్రిసాట్ శ్రీకారం చుట్టింది. టాటా ఇనిస్టిట్యూట్ ఫర్ అగ
దేశంలో డిగ్రీ చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు లేవు కానీ, డిగ్రీ లేని వ్యక్తికి అత్యున్నతమైన ఉద్యోగం ఉన్నదంటూ ప్రధాని మోదీకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చురకలేశారు. దేశంలో పెరిగిపోతున్న నిరుద్యో�
గత పాలకుల పట్టింపులేనితనంతో అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న బెల్లంపల్లి నియోజకవర్గం స్వరాష్ట్రంలో ప్రగతి పథంలో దూసుకెళ్తున్నది. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రత్యేక శ్రద్ధతో గడప గడపకూ అభివృద్ధి, సంక్షేమ ఫల�
ఉమ్మడి రాష్ట్రంలో నిరాదరణకు గురైన ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నది. సాగు, తాగునీరు, విద్య, వైద్యం, రవాణా, కులవృత్తులకు చేయూతనందించడానికి ప్రభుత్వ�
సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ దత్తత తీసుకోవడంతో కొడంగల్ నియోజకవర్గం ప్రగతి దిశగా పరుగులు పెడుతున్నది. మౌలిక వసతులతో కొత్తరూపును సంతరించుకున్నది. గత నాలుగే�
ఏజెన్సీ ప్రాంతమైన ములుగు నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టితో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ అభివృద్ధికి భారీగా నిధులు వె
వనపర్తి జిల్లా కేంద్రం నలుమూలలా ఊహించని అభివృద్ధి జరుగుతున్నది. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి జిల్లా అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. దశాబ్దాలపాటు కలగా ఉన్న రోడ్ల విస్తరణ పనులను
తెలంగాణ అభివృద్ధి పథంలో శరవేగంగా సాగుతున్నదనేది మరోసారి ధ్రువపడింది. సామాజిక ప్రగతి సూచీ (2022) ప్రకారం- మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు పక్కా ఇండ్ల నిర్మాణం, ఉన్నత విద్యాపథకాలు, సురక్షిత ఇంధన వినియోగం వం�
స్వరాష్ట్ర సాధన తరువాత సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీసుకుంటున్న అనేక చర్యల ఫలితంగానే యావత్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం కొత్త పుంతలు తొక్కుతున్నదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్
హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులు అజీజ్నగర్ నుంచి మొదలు పెట్టారు. 2018 కంటే ముందు నిర్మాణాలు చేపట్టిన నిర్మాణాలకు మాత్రమే పరిహారం చెల్లిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు. నోటిఫికేషన�
మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 251బడులను ఎంపిక చేశాం. రూ.30లక్షల్లోపు ఖర్చు అయ్యే స్కూళ్ల పనులు చివర దశకు వచ్చాయి. ఇప్పటికే 50దాకా పాఠశాలల్లో పనులు పూర్తయ్యాయి
ప్రస్తుతం సన్నధాన్యానికి మద్దతుకు మించి ధర పలుకుతుండడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో వానకాలం సాగుకు రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయంలో సాగునీరు అందించింది. దాంతో పాటు ఈ సీ
నగర రోడ్లపై ట్రాఫిక్ సాఫీగా వెళ్లేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చేపట్టిన ‘రోప్' (రిమూవల్ అబ్స్ట్రక్టివ్ పార్కింగ్ ఎంక్రోచ్మెంట్స్)ను పకడ్బందీగా అమలు చేయడంలో నిఘా నేత్రలు నేను సైతం అంటున�
దేశంలో మధ్యతరగతి వర్గం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నది. ఎంతలా అంటే దేశ జనాభాలో ప్రతి ముగ్గురిలో ఒకరు మధ్యతరగతి వర్గానికి చెందినవారే. ధనికులు మరింత ధనికులవుతున్నారు. ఆర్థిక సంస్కరణల కారణంగా అందుబాటులోకి