పరిస్థితులు మారుతున్నాయి. గ్లాస్ సీలింగ్ తొలగిపోతున్నది. సంతకాలకే పరిమితమైన స్థానం నుంచి, రబ్బరు స్టాంపు ముద్ర నుంచి మహిళ బయటపడుతున్నది. కార్పొరేట్ ఆఫీసుల్లో కీలక స్థానంలో కూర్చుంటున్నది
శ్రావణ మాసమంతా నోములూ వ్రతాలే. పూజ కోసం ఎంత మంచి చీర కట్టుకున్నా, ఎన్ని నగలు పెట్టుకున్నా ముఖం మెరుస్తుంటేనే పండుగ కళ. అలా అని ఈ హడావుడి సమయంలో ఫేషియల్స్ లాంటివి చేయించుకునేందుకు తీరిక దొరకదు. అలాంటి అతి�
ల్బీనగర్ నియోజకవర్గంలో సమగ్ర నాలా అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ముంపు ముప్పునకు శాశ్వత పరిష్కారం కోసం రూ.103.25కోట్లతో చేపట్టిన ఈ పనులను గత మార్చిలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. గత వానకాలం�
కామారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా పయనిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం బల్దియాల అభివృద్ధి కోసం చేపట్టిన పట్టణప్రగతితో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. సీఎం కేసీఆర్, మున్సిపల్ �
జన జీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి మళ్లీ జడలు విప్పుతున్నది. మొన్నటిదాకా స్తబ్ధుగా ఉన్న కొవిడ్.. కొద్దిరోజులుగా విస్తరిస్తున్నది. ఫలితంగా పాజిటివ్ కేసులు మళ్లీ నమోదవుతున్నాయి. ఉమ్మడి జిల్లా�
యాదాద్రి భువనగిరి జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. గతేడాది వానకాలంలో కురిసిన వర్షాలతో చెరువులు, కుంటలు అలుగుపోశాయి. మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువులను పునరుద్ధరించడంతో నీటి నిల్వలు పదిలంగా ఉన�
మండలంలోని అమ్మాపూర్ గ్రామం అభివృద్ధ్ది పథంలో ముందుకు సాగుతోంది. అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉండే అమ్మాపూర్ గ్రామం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామంలో అభివృద్ధ్దికి అడుగులు పడ్డాయి. ఒకప్ప�
యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం కొర్రీల మీద కొర్రీలు పెడుతున్నా... రాష్ట్ర సర్కారు రైతు పక్షాన నిలబడుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టడంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా క్షేత్రస
ఐటీ కారిడార్లో రోజు రోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టు పక్కల ప్రాంతాల్లో రోడ్ల విస్తరణపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ దృష్టి సారించింది. గచ్�
అయినా లక్షణాలుంటే జాగ్రత్తవైద్య నిపుణులు సూచనలుహైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ దిల్సుఖ్నగర్కు చెందిన రాజేశ్ (38)కు స్వల్పంగా జ్వరం, దగ్గు ఉండటంతో ర్యాపిడ్ యాంటిజన్ పరీక్ష (ర్యాట్�