77.10 లక్షలకుగాను 80 లక్షలకు పైగా మొక్కలు నాటడం పూర్తి ప్రతి మొక్కకూ జియోట్యాగింగ్ పకడ్బందీగా సంరక్షణ చర్యలు హరితనిధితో హరితహారానికి పుష్కలంగా నిధులు ఏడేండ్లలో నాటిన మొక్కలు 5.6 కోట్లు రంగారెడ్డి, సెప్టెంబ�
ఆగస్టులో జిల్లా సరాసరి భూగర్భ నీటి మట్టం 5.6 మీటర్లు జూలైతో పోలిస్తే ఆగస్టులో 2.33 మీటర్లు పైకి.. తాండూరు మండలం కోటబాస్పల్లిలో అత్యంత తక్కువ లోతులోనే .. పరిగి, సెప్టెంబర్ 2: వికారాబాద్ జిల్లాలో భూగర్భజలాలు భా�
ప్రతి నెలా మూడో శనివారం పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ విద్యార్థుల ప్రతిభ, పాఠశాలల్లో సమస్యలపై చర్చ మార్గదర్శకాలు విడుదల చేసిన విద్యాశాఖ ఆదిబట్ల, సెప్టెంబర్ 2 : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిలో తల్లిదండ్రుల
తక్కువ సమయం..ఎక్కువ ఆదాయం షెడ్డు నిర్మాణానికి సబ్సిడీ అందజేస్తున్న రాష్ట్ర సర్కార్ సంవత్సరం పొడవునా పంటలు పట్టుపురుగుల పెంపకంతో లాభాలు యాలాల సెప్టెంబర్ 2 : ముడి పట్టు తయారీకి పట్టు పురుగుల పెంపకాన్ని �
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావు ఇబ్రహీంపట్నం సివిల్దవాఖానలో జరిగిన ఘటనపై ప్రారంభమైన విచారణ మృతుల కుటుంబసభ్యులను కలుస్తామని వెల్లడి ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 2: ఇబ్రహీంపట్నం సివిల�
మంబాపూర్ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వృద్ధురాలిని తన్నుతూ, విచక్షణారహితంగా కొట్టిన మనుమడు గోవర్ధన్ ఫోన్లో వీడియో తీసిన స్థానికులు పోలీసుల అదుపులో నిందితుడు కఠినంగా శిక్షించాలని కోరుతు
హోదా లేకున్నా సెంట్రల్ లైటింగ్ను ప్రారంభించిన బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆమనగల్లు, సెప్టెంబర్ 1 : ఆమనగల్లు పట్టణంలో బుధవారం పురపాలక సంఘం ప్రజాప్రతినిధులు, అధికారులు ఏర్పాటుచేసిన సెంట్రల్ లైటింగ్ ప్�
ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించిన మంత్రి సబితారెడ్డి మండలాలు, మున్సిపాలిటీలకు చేరిన కార్డులు రంగారెడ్డి జిల్లాలో 54,661 మంది కొత్త పింఛన్దారులు కొత్తవారితో జిల్లాలో 2,12,512కు పెరిగిన పింఛన్దారుల సంఖ్య రంగారె�
జిల్లా విద్యాధికారి సుశీందర్రావు తక్షణమే నీటి సౌకర్యం ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 1 : కస్తూర్బా గాంధీ పాఠశాలలో సమస్యలను పరిష్కరిస్తామని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో సుశీందర్ర�
మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కిషన్రెడ్డి మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.50 వేలు అందజేసిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 1 : కుటుంబ నియంత్రణ ఆపరేష
ఫంక్షన్హాల్ నిర్మాణ పనులను పరిశీలిస్తున్న మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ షాద్నగర్రూరల్, సెప్టెంబర్ 1: ఫరూఖ్నగర్ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అంబా భవానీమాత దేవాలయం ఆవరణలో నూతనంగా �
సర్కారు బడుల్లో పక్కాగా నిబంధనలు అమలు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు చర్యలు ఉపాధ్యాయుల హాజరు విషయంలోఅవకతవకలకు అడ్డుకట్ట ఉపాధ్యాయుడి పేరు, ఆధార్ సంఖ్య నమోదు పనితీరును ఆన్లైన్లో పరిశీల