ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఆయా మండల కేంద్రాలు, గ్రామాల్లోని పలు చోట్ల బుధ, గురువారాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. వర్ష బీభత్సానికి చెరువులు, వాగులు, కుంటలు పొంగి ప్రవహిస్తున్నాయి.
వికారాబాద్ జిల్లా కామారెడ్డి గూడ గ్రామానికి చెందిన సాత్విక్రెడ్డి నీట్లో అత్యుత్తమ ప్రతిభను కనబర్చారు. ఆల్ ఇండియా లెవెల్లో 264వ ర్యాంక్ సాధించి జిల్లాకు పేరు తీసుకొచ్చారు.
గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అన్నదాన కార్యక్రమాలకు ప్రత్యేక స్థానం ఏర్పడింది. దాదాపు వినాయక ప్రతిమ ప్రతిష్ఠించిన ప్రతిచోటా అన్నదానం తప్పనిసరయింది. కాలనీ, గేటెడ్ కమ్యూనిటీ, గల్లీ, ఊరు ఇలా అక్కడ జనాభా సంఖ్
గులాబీ పూల సాగు రైతులకు లాభాలను కురిపిస్తున్నది. చేవెళ్ల మండలంలోని ఖానాపూర్, ఘనపూర్, ధర్మసాగర్, ఎర్రవల్లి, చన్వల్లి, కందవాడ, దేవరంపల్లి, ఆలూర్, చేవెళ్ల తదితర గ్రామాలకు చెందిన కొంతమంది రైతులు గులాబీ ప�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం ఆ ఊరి ముఖ చిత్రాన్నే మార్చేసింది. ఒకప్పుడు అనేక సమస్యలకు నిలయంగా ఉన్న ఆ ఊరు ప్రస్తుతం అన్ని రంగాల్లో దశలవారీగా అభివృద్ధి పథంలో దూసుకుపో
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సాయి శరణం ఫంక్షన్ హాల్లో నూతనంగా మంజూరైన 1369మంది లబ్ధ్దిదారులకు �
మహిళలు ఆర్థికంగా వృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆసక్తి కలిగిన స్వయం సహాయక సంఘాల సభ్యులను ఎంటర్ప్రైజెస్ కార్యక్రమంలో భాగంగా మండల, గ్రామస్థాయిల్లో ఆహార శ
దేశం మొత్తం సీఎం కేసీఆర్ వైపు చూస్తున్నదని.. ఆయన పాలన దేశమంతా కొనసాగాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం మండలంలోని లేమూరు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అగర్మియగూ�
గచ్చిబౌలిలో ఉన్న ప్రతిష్టాత్మక విద్యాలయం ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ ఐటీ) 25 ఏండ్లు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ లోగోను ఎంతో వినూత్నంగా రూపొందించి ఆ
వందలాదిమందికి ఉపాధి అన్ని రకాల కూరగాయలు, కిరాణా, గృహోపకరణాలు లభ్యం క్రయ విక్రయాలకు జరిపేవారికి మౌలిక సదుపాయాలు షాద్నగర్ రూరల్, సెప్టెంబర్ 4 : ఒకప్పుడు నలుగురు కూరగాయల వ్యాపారులతో ప్రారంభమైన షాద్నగర
సాధారణ ప్రసవానికి రూ.3వేలు రంగారెడ్డి జిల్లాలో 45 ప్రభుత్వ దవాఖానలు ఆయా దవాఖానలకు టార్గెట్లు కేటాయింపు కేసీఆర్ కిట్లతో పెరిగిన కాన్పులు షాబాద్, సెప్టెంబర్ 4: పేదలకు మెరుగైన వైద్యం అం దించాలనే ఉద్దేశంత�
మూడేండ్లుగా ఎన్సీడీ కార్యక్రమంలో భాగంగా అమలు ఇంటింటికెళ్లి మందులను అందజేస్తున్న వైద్య సిబ్బంది ప్రతి పీహెచ్సీలో ప్రత్యేకంగా ఆశ వర్కర్ నియామకం ఆరోగ్య ఉప కేంద్రాల్లో బీపీ, షుగర్ పరీక్షలు జిల్లాలో బ�