చేవెళ్ల టౌన్ : తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని సీడీపీవో శోభారాణి, చైల్డ్ వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ నరేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంల�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలోని కవాడిపల్లిలో ఈ నెల 18నుంచి 27వరకు పది రోజుల పాటు లాక్డౌన్ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ దూసరి సుజాతయాదయ్యగౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామానికి చెందిన నలుగ�
మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో పరిపాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబే�
కడ్తాల్ : మండలంలో 57సంవత్సరాలు నిండిన వారందరూ ఆసరా పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎంపీడీవో రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో 57 ఏండ్లు నిండిన అర్హులైన వారు పింఛన్ల కో�
కొత్తూరు, షాద్నగర్ పట్టణాలకు మహర్దశ కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలిపూర్ రోడ్డు వరకు.. 17 కి.మీ పొడవు బట్టర్ ప్లై లైట్లు జోరుగా సాగుతున్న పనులు కొత్తూరు : కొత్తూరు నుంచి షాద్నగర్ మీదుగా సోలీపూర్ రోడ్డ
రంగారెడ్డి జిల్లాలో రూ.50 వేలలోపు పంట రుణాలు రూ.82.49 కోట్లు 24,013 మంది రైతులకు లబ్ధి ట్రెజరీ నుంచి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ ఈ నెలాఖరులోగా దశల వారీగా ప్రక్రియ పూర్తి ఇప్పటికే రూ.25 వేలలోపు రుణాలు మాఫీ రూ.లక్ష లోపు
ఆమనగల్లు, ఆగస్టు 15 : నేత్రదానం చేసి మరొకరికి చూపు ప్రసాదించాలని సింగిల్ విండో చైర్మన్ కొండల్రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వ�
కొత్తూరు రూరల్, ఆగస్టు 15 : పవన్గురు సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో మార్వాడీ సంఘం నాయకులు, భక్తులు ఆదివారం మండలకేంద్రం నుంచి మండలపరిధిలోని పెంజర్ల గ్రామంలోని 9 టెంపుల్స్ దేవాలయం వరకు పాదయాత్ర(కావడియాత్ర) నిర్
ఇబ్రహీంపట్నంరూరల్, ఆగస్టు 15 : మండల పరిధిలోని ఉప్పరిగూడ గ్రామంలో దాతలు, ఉప్పరిగూడ గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, ఉప్పరిగూడ భక్త సమాజం సహకారంతో పోచమ్మ తల్లి మందిరాల నిర్మాణం కోసం ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సంద�
జిల్లావ్యాప్తంగా 75వ స్వాతంత్య్ర వేడుకలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రజాప్రతినిధులు, అధికారులు పోరాట యోధులను కొనియాడిన నేతలు జిల్లా వ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
ఎమ్మెల్యే జైపాల్యాదవ్ కడ్తాల్, ఆగస్టు 15 : రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యం ఇస్తున్నదని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మండలంలోని పోచమ్మగడ్డ తండాలో రాధాకృష్ణ మెమోరియల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర�
రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో స్వాతంత్య్ర వేడుకలురంగారెడ్డిలో జాతీయ జెండాను ఎగురవేయనున్న మంత్రి సబితారెడ్డి వికారాబాద్లో డిప్యూటీ స�
రూ.1.13 కోట్లతో అభివృద్ధి పనులు ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణ రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అభివృద్ధిలో ఆదర్శంగా నిలిచిన గ్రామం కోట్పల్లి, ఆగస్టు 14: పలు అభివృద్ధి పనులతో�