పల్లె ప్రగతితో కామునిపల్లికి మహర్దశ పచ్చదనం,పరిశుభత్రలో ఆదర్శం మౌలిక వసతులతో గ్రామం కళకళ కామునిపల్లిలో పూర్తయిన పల్లె ప్రగతి పనులు రూ.35 లక్షలతో అభివృద్ధి పనులు రోజూ చెత్త సేకరణ, పారిశుధ్య నిర్వహణ రోడ్డ�
జోరుగా ఆన్లైన్లో లావాదేవీలు చిన్న వ్యాపారుల నుంచి సూపర్ మార్కెట్ వరకు.. కరోనా నేపథ్యంలో మరింత పెరిగిన వినియోగం గ్రామీణ ప్రాంతాల్లోనూ పెరిగిన డిజిటల్ చెల్లింపులు మొయినాబాద్, ఆగస్టు 19: అంతా డిజిటల్�
బొంరాస్పేట : కుష్ఠు వ్యాధి లక్షణాలు ఉన్నవారు పరీక్షలు చేయించుకుని మందులు వాడాలని క్షయవ్యాధి నియంత్రణ జిల్లా అధికారి రవీంద్రయాదవ్ అన్నారు. గురువారం మండలంలోని నాందార్పూర్ గ్రామంలో నిర్ధారణ శిబిరం న�
యాచారం : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకోన్న ప్రమాదంలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని చింతపట్ల గేటు సమీపంలో గురువారం చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన లిం�
ఆమనగల్లు : మాడ్గుల మండలంలోని కోలుకులపల్లి గేట్ సమీపంలో సాగర్ హైవే పై రోడ్డు ప్రమాదంలో గాయపడిన సాయిరాం బుధవారం మృతి చెందినట్లు ఎస్సై రమేశ్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా కొండ మల
ఆమనగల్లు : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి వల్ల పల్లెలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. బుధవారం మండలం�
ఇబ్రహీంపట్నంరూరల్ : మొహరం పండుగను తెలుగు ప్రాంతాల్లో పీర్ల పండుగ అంటారు. ముస్లింల విశ్వాసం ప్రకారం ఒక్క గొప్ప మాసం ఇది. ముఖ్యంగా షియా ముస్లింలు ఈ నెలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో మొహరం
షాబాద్ : తలనొప్పి బాధ భరించలేక ఓ యువతి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. షాబాద్ గ్రామానికి చెందిన మల్లగళ్ల బాలకృష్ణ�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలిఎమ్మెల్యే జైపాల్యాదవ్,ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్, ఆగస్టు 18 : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నదని ఎ
గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు రూ.6500 కోట్లతో గ్రామాల అభివృద్ధి పల్లెలు ప్రగతి పథంలో పయనిస్తున్నాయి మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో రూ.1.30 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం గ్రామాల అభివృద�
కొత్తూరు వై జంక్షన్ నుంచి సోలిపూర్ రోడ్డు వరకు.. 17 కి.మీ పొడవు బటర్ ఫ్లై లైట్లు జోరుగా సాగుతున్న పనులు, ఏడాదిలోగా పూర్తి కొత్తూరు, షాద్నగర్, నందిగామ పట్టణాలకు మహర్దశ హైవే 44 విస్తరణలో భాగంగా కొత్తూరు-అన�
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు పై చదువులకోసం సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మహిళా దివ్యాంగుల శాఖ అధికారిణి కేతవత్ లలిత కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెల
బొంరాస్పేట : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని ఏర్పుమళ్ల గ్రామానికి సమీపంలో ఉన్న కాకరవాణి ప్రాజెక్టు నిండి అలుగు పారుతుంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టు నిండు కుండల
అబ్దుల్లాపూర్మెట్ : కరోనా మహమ్మారి గ్రామాల్లో మళ్లీ తీవ్రరూపం దాల్చుతోంది. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామస్తుల్లో ఆందోళన పెరిగింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడి�