ఆమనగల్లు : ఆమనగల్లు తాసిల్దార్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారుల బృందం తనిఖీలు చేపట్టారు. మహబుబ్నగర్ ఏసీబీ సీఐ లింగస్వామి నేతృత్వంలో నలుగురు అధికారులు ఉదయం కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం డిప్య
నందిగామ : చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగామ గ్రామానికి చెందిన పిట్టల లక్ష్మణ్ (45) గ్రామంలోని అంబపురం చెరువులో చేపలు �
షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మేకగూడలో అంగాన్వాడీ భవనం ప్రారంభం నందిగామ : మహిళ, శిశు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. బుధవారం నందిగామ
ఇబ్రహీంపట్నం : గాంధీజీ కళలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా తెలంగాణ రాష్ట్రం అడుగులువేస్తుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని పలు గ్రామాలల్లో రూ. 1.30కోట�
గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి ఎమ్మెల్యే జైపాల్యదవ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కడ్తాల్ : తెలంగాణ రాష్ట్ర సంస్కృతి సంప్రదాయలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందిరిపైన ఉన్నదని, గిరిజను�
నిండు కుండల్లా చెరువులు, కుంటలు ఘననీయంగా పెరిగిన భూగర్భ జలాలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామాల రైతన్నలు ఉమ్మడి రాష్ట్రంలో తెగిన కట్టలు, మరమ్మతులకు నోచుకోని చెరవులు, చెక్డ్యాంలు దర్శనమిచ్చేవి. ప్రభుత్వ�
చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మొయినాబాద్, ఆగస్టు 17 : మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు ఏర్పాటు చేసిన గొడుగులను ఎంపీపీ నక్షత్రం, జడ్పీటీసీ శ్రీకాంత్�
జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు దోమలను అరికట్టేందుకు ఫాగింగ్తోపాటు ఆయిల్ బాల్స్ వినియోగం ‘పల్లె, పట్టణ ప్రగతి’తో తగ్గిన వ్యాధుల ప్రభావం జిల్లాలో జనవరి నుంచి ఇప్పటి వరకు 112 డెంగీ కేసులు వైరల్ �
ధారూరు : హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించాలని డీఆర్డీవో పీడీ కృష్ణన్ అన్నారు. మంగళవారం ధారూరు మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనం, గ్రామ నర్సరీలను, హరిత హారం కార్యక్రమంలో నాటిన మొక్కలను పరీ
కులకచర్ల : విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభను కనబర్చి మండలానికి మంచిపేరు తీసుకురావాలని కులకచర్ల ఎంపీపీ సత్యహరిశ్చంద్ర అన్నారు. మంగళవారం కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల గిరిజన సంక్షేమ గురుక�
వికారాబాద్ : 2021-22 విద్యాసంవత్సరానికి గాను ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష ఈ నెల 21న జిల్లాలో నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి రేణుకాదేవి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శ పాఠశాల (మాడల్ స్కూల్)ల�
యాచారం : మండల కేంద్రం నుంచి మేడిపల్లి వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారి అధ్వాన్నంగా తయారైంది. రోడ్డుపై పలు చోట్ల గుంతలమయం కావటంతో రాకపోకలు సాగించడానికి వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్�