రూ.2.22 కోట్లతో అభివృద్ధి పనులు కట్టపై ఆహ్లాదకరంగా పచ్చదనం, పూల మొక్కలు ఆకట్టుకుంటున్న వాకింగ్ ట్రాక్ నిర్మాణం పెరిగిన సందర్శకుల తాకిడి తుర్కయాంజాల్, ఆగస్టు 14: తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు సుందరీకరణ పన�
వెంటనే స్పందిస్తున్న సంచార పశువైద్యశాలలు జిల్లాలో 5 సంచార వాహనాలు ఏడాదికి సుమారు 35వేలకుపైగా మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్, ఆగస్టు 14 : రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాశయంత
తుర్కయాంజాల్ : దళిత కౌన్సిలర్ పట్ల అనుచితంగా మాట్లాడిన కమిషనర్పై చర్యలు తీసుకోవాలని ఉమర్ఖాన్గూడ కౌన్సిలర్ కరాడి శ్రీలతఅనిల్ కుమార్ శనివారం కేంద్ర జాతీయ కమిషనర్ షెడ్యూల్డ్ కులాల వైస్ చైర్మ�
కేశంపేట : ఆపదలో ఉన్న నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేటలోని ఎమ్మెల్యే స్వగృహంలో శనివారం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన �
కొందుర్గు : తన కొడుకు మృతి చెందడంలో అనుమానం ఉందని భావించిన ఓ మహిళ కొందుర్గు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. కొందుర్గు మండలంలోని లాలపేట గ్రామానికి చెందిన మక్తల నర్సింహులు(29) ఆగస్
యాచారం : యాచారం మండలం మంతన్గౌరెల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బిక్కునాయక్ శనివారం టీఆర్ఎస్ యాచారం మండల అధ్యక్షుడు కర్నాటి రమేశ్గౌడ్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్లో చేరారు. నిన్న బీ�
షాబాద్ : గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని షాబాద్ సీఐ ఆశోక్ అన్నారు. శనివారం షాబాద్ మండల పరిధిలోని రేగడిదోస్వాడ గ్రామంలో సైబరాబాద్ పోలీసు జాగృతి కళాబృందం ఆధ్వర్యంలో �
కడ్తాల్ : గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకు తీజ్ (సీత్లా) పండుగ ప్రతీకగా నిలుస్తున్నదని జడ్పీటీసీ దశరథ్నాయక్ అన్నారు. శనివారం మండల పరిధిలోని గాన్గుమార్లతండా పంచాయతీలో తీజ్ వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్�
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని కొండ్రిగానిబోడు తండా పంచాయతీకి చెందిన కల్యాణీకి రూ.1లక్ష ముఖ్యమంత్రి సహాయనిధి చె�
ఆమనగల్లు : ఆమనగల్లు పట్టణంలోని సత్యసాయి సేవా మందిరంలో శనివారం భక్తిశ్రద్ధలతో ఏకాదశ రుద్రాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సత్యసాయి జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాల
న్యూయార్క్లో ఉన్నత విద్యకు ఎంపికైన విద్యార్థిని బాలిక విద్యార్థి చదువుకు ఆమెరికా సహకారం ఉన్నత చదువుకు యూఎస్ఏకు పయనం తలకొండపల్లి : రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండలంలో ‘చంద్రధన’ అనే మారుమూల కుగ�