విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంచడమే ప్రధాన ఉద్దేశం రంగారెడ్డి జిల్లాలో 244 ఉన్నత పాఠశాలల్లో లైబ్రరీల ఏర్పాటుకు ప్రతిపాదనలు పైలట్ ప్రాజెక్టుగా చేవెళ్ల మండలంలోని కౌకుంట్ల ఎంపిక జిల్లాకు రూ.10 కోట్ల నిధుల
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడ, నందివనపర్తి గ్రామాల్లో బీరప్ప బోనాలు గురువారం అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా మహిళలు బోనమెత్తి ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగింపులో �
షాద్నగర్ : ఓ హోటల్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఓ సెక్యూరిటీ గార్డు ఆర్టీసీ బస్సు వెనుక టైర్ల కిందపడి మృతి చెందిన సంఘటన ఫరూఖ్నగర్ మండలం చిల్కమరి గ్రామ పంచాయతీ పరిధిలో గురువారం చోటుచేసుకుంది. స్థానిక
షాబాద్ : వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమశాఖ తెలంగాణ ప్రభుత్వం వివిధ శిక్షణ కోర్సుల కింద ప్లేస్మెంట్ ఓరియెంటెడ్ స్కిల్స్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రాంను పేరొందిన సంస్థల ద్వారా అందించేందుకు అర�
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీర్చటానికి ప్రభుత్వం కృషి 50వేల ఉద్యోగాల భర్తీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జిల్లా పరిధిలో పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి సంస్థలు ఏర్పాటు విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి
మొయినాబాద్ : మహేంద్ర ఫైనాన్స్ వేధింపులు తట్టుకోలేక యువకుడు అవమానంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధి�
షాద్నగర్రూరల్ : మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవనే విషయాన్ని అందరూ గ్రహించాలని షాద్నగర్ ట్రాఫిక్ ఎస్ఐ రఘుకుమార్ అన్నారు. గురువారం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో 12మందిని కోర్టులో హా
డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి రూ.9వేల కోట్లు త్వరలో లబ్ధిదారులను ఎంపిక చేస్తాం వచ్చే ఏడాది మార్చి వరకల్లా ఇండ్లు పంపిణీ చేసేలా చర్యలు రంగారెడ్డి జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారుల సమీక్షలో మంత్రి సబి�
సంతోషం వ్యక్తం చేస్తున్న పౌల్ట్రీ, పాడి రైతులు ఒక్కో యూనిట్కు రూ.2 చొప్పున సబ్సిడీ ఇబ్రహీంపట్నం, ఆగస్టు 11 : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూన�
వ్యవసాయ రంగం బలోపేతంతో పెరిగిన వర్తక, వాణిజ్యం రాష్ట్ర వ్యాప్తంగా 2601 రైతు వేదికల నిర్మాణం రైతు సంక్షేమానికి ఏటా రూ. 60 వేల కోట్లు కార్పొరేట్ శక్తులకు తొత్తుగా కేంద్ర వ్యవసాయ చట్టాలు బీజేపీ, కాంగ్రెస్ పాల�
చేవెళ్లటౌన్ : చేవెళ్లలో బుధవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాలు కురవకపోవడంతో పంటలు వాడిపోవడంతో రైతులు దిగలు చెందారు. వర్షాం కురవడంతో పంటకు ప్రాణం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్న�
చేవెళ్ల టౌన్ : నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం చేవెళ్ల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో నిర్వహించిన నవోదయ పరీక్షకు 332మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని, ఇందులో 168మంది వ�
షాబాద్ : చేవెళ్ల ప్రాంతంలో ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లే అవుట్ల అభివృద్ధికి ల్యాండ్ పూలింగ్ చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు రంగారెడ్డి అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్ అన్నారు. బుధవారం సాయంత్రం �