షాబాద్ : జిల్లాలోని కాలేజీ విద్యార్థిని, విద్యార్థుల పెండింగ్ రెన్యూవల్, ఫ్రెష్-పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల వివరాలను ఈ నెల 21వ తేది లోపు తప్పనిసరిగా అందజేయాలని రంగారెడ్డి జిల్లా షెడ్యూల్డ్ కులా�
మంత్రి సబితాఇంద్రారెడ్డి షాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని నీరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో రంగారెడ్డి �
ఎన్ని ఆటంకాలు ఎదురైనా పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేస్తాం వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి షాద్నగర్ : వ్యవసాయ రంగం అభివృద్ధితోనే ఇతర రంగాల అభివృద్ధి ఆదారపడి ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి స�
రైతు సంక్షేమానికి ప్రతి ఏటా రూ. 60వేల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ కొత్తూరు మండలం ఇన్ముల్నర్వలో రైతువేదికను ప్రారంభిన మంత్రి కొత్తూరు/కొత్తూరు రూరల్ : తెలంగాణను రైతు రాజ్యంగా మార్చిన �
ఇబ్రహీంపట్నం : వ్యవసాయ ప్రత్యామ్నాయ రంగాలైన పాడి పరిశ్రమ, పౌల్ట్రీ, పౌల్ట్రీ అనుబంధ రంగాలకు ప్రభుత్వం ఒక్కో యూనిట్కు రూ. 2 చొప్పున సబ్సిడీ ఇస్తూ ప్రకటించడంతో పౌల్ట్రీ, పాడి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్
శంకర్పల్లి : శంకర్పల్లి మండలం మోకిల గ్రామ శివారులోని సబ్వేలో బుధవారం సూపర్ స్టార్ మహేష్బాబు తన సతీమణి నమ్రతతో కలిసి చక్రసిద్ ఆసుపత్రిని ప్రారంభించారు. చక్రసిద్ ఫౌండర్ డాక్టర్ సత్యసింధూజ మశేష
షాబాద్ : జిల్లాలోని నిరుద్యోగ యువకులకు ఫ్రైవేట్ సంస్థల్లో ఉపాధి కల్పించేందుకు ఈ నెల 13న ఉదయం 11:30 గంటలకు ఆన్లైన్ జూమ్ యాప్ ద్వారా జాబ్మేళ నిర్వహిస్తున్నట్లు రంగారెడ్డిజిల్లా ఉపాధి కార్యాలయ అధికారి �
యాచారం : మండలంలోని తమ్మలోనిగూడలో బుధవారం బీరప్ప, బుగ్గ పోచమ్మ, మహంకాళి దేవతల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమం గొల్ల, కురుమ సంఘం ఆధ్వర్యంలో కన్నుల పండువగా జరిగింది. దేవతా విగ్రహా ప్రతిష్ఠలతో పాటు ధ్వజ స్తంభాన్�
కడ్తాల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమానికి, అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యతను కల్పిస్తూ, పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని ఏక్వాయిపల్లి గ్రా�
‘పల్లె ప్రగతి’తో అభివృద్ధిలోదూసుకెళ్తున్న చింతగూడ గ్రామం రూ. 80 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ఇంటింటికీ నల్లా, ఇంకుడు గుంతలు ప్రతి వీధిలో సీసీ రోడ్డు, విద్యుత్ దీపాలు పలు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు అందు�
లింగారెడ్డిగూడలో అభివృద్ధి భేష్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్, ఆగస్టు10 : అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూ
జిల్లా బాల రక్ష భవన్ కో ఆర్డినేటర్ శ్రీలక్ష్మి తాండూరు రూరల్ : బాలల పరిరక్షణకు కట్టుబడి ఉండాలని, వారి హక్కులను కాపాడేందుకు ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా తీసుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బాల రక్ష భవన్�
తలకొండపల్లి : తలకొండపల్లి మండల కేంద్రంలో గల యూనియన్ బ్యాంకు ఎటీఎంలో ఆదివారం రాత్రి గుర్తు తెలియని దుండగుడు చోరీ చేసేందుకు యత్నించాడు. అర్థరాత్రి ఎటీఎంను పగలగొట్టి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేయగా ఎటీఎ�
ఆమనగల్లు : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంతో పాలమూరు రైతాంగానికి దశాబ్ద కాలంగా పట్టిన దరిద్రం పోతుందని పలువురు రైతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో సాగు జలాలపైన ప�
షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్�