అన్నింటా ఆదర్శంగా నిలుస్తున్న నెర్రపల్లి గ్రామం గ్రామంలో పూర్తయిన భూగర్భ డ్రైనేజీ పనులు హరితహారం మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యత l చెత్తసేకరణతో గ్రామంలో పరిశుభ్ర వాతావరణం అభివృద్ధి పనులకు కేటాయించి�
జిల్లాలో నిర్మాణాలుపూర్తైన 2,600 ఇండ్లు మౌలిక వసతుల కల్పనకు రూ.26 కోట్ల ప్రతిపాదనలు ఈ నెలాఖరు నుంచి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల ఏర్పాటు పనులు షురూ రెండు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్�
పెద్దేముల్ : మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన కోట్ల మైసమ్మకు గ్రామస్తులు ఘనంగా బోనాలను సమర్పించారు. బోనాల సందర్భంగా నైవేద్యాలతో బోనాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వర్షాలు కార్యక్రమంలో సర్పం�
నీడతో పాటు ఫలాలు కొడంగల్ : ఇంటి ఆవరణలో జామ, మామిడి, నారింజ, సపోట వంటి పండ్ల మొక్కలను విరివిగా పెంచుకోవడాన్ని మనం చూస్తుంటాము. ద్రాక్ష పండ్ల పెంపకం పంటపొలాల్లో పందిరి వేసి సాగు చేస్తుంటారు. కానీ కొడంగల్ పట
గ్రామంలో సంపూర్ణంగా మౌలిక వసతులు 80వేల లీటర్ల మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ విద్యుత్ సమస్యలను పరిష్కరించిన అధికారులు అందుబాటులో వైకుంఠధామం, చెత్త డంపింగ్ యార్డు షాద్నగర్ : మారుమూల పల్లెలు సహితం అభివృ
ఆమనగల్లు : ఆమనగల్లు మున్సిపాలిటీ పరిధిలోని విఠాయిపల్లిలో ఆదివారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే జైపాల్యాదవ్, గొల్లకుర్మ సంఘం నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం
షాద్నగర్టౌన్ : ప్రతి ఇంటికి శుద్ధమైన జలాన్ని అందించే విధంగా తెలంగాణ సర్కార్ మిషన్భగీరథ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే షాద్నగర్ మున్సిపాలిటీలో ఇంటింటికీ తాగునీళ్లను అందించే విధంగ�
మంచాల : వరుణుడు కరుణించి సకాలంలో వర్షాలు కురియడంతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. దీంతో వ్యవసాయ బోరు బావుల్లోకి పెద్ద ఎత్తున నీరు రావడంతో వానకాలం పంటను భారీగా సాగు చేశారు. మంచాల మండలంలోని వివిధ గ్రామాల్లో ఉ�
పెద్దఅంబర్పేట : అందరూ చేనేత వస్త్రాలను ధరించడంతో పాటు చేనేత వృత్తికి సహకరించాలని గాంధీ గ్లోబల్ సంస్థ చైర్మన్ గున్న రాజేందర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఆదివారం కుంట్లూర్లోని గా
రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా శంకర్పల్లి : రాబోయే తరాల వారి భవిష్యత్ కోసం ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ చైర్మన్ శ్రీనివాస్గుప్తా అ�
నేటి నుంచి శ్రావణమాస పూజలు పూజలకు పెట్టింది పేరు ఈ మాసం నాగుల పంచమి, మంగళగౌరివ్రతం వరలక్ష్మీవ్రతం, రక్షాబంధన్, శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఈ నెలలోనే.. ఆలయాల్లో ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేపట్టనున్న భక్తులు
రాష్ట్రంలో 2604 రైతు వేదికల నిర్మాణం ఒక్కొక్క రైతు వేదికకు రూ.22లక్షల ఖర్చు రైతుల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యం విద్యాశాఖమంత్రి సబితారెడ్డి తలకొండపల్లి మండలంలో రైతు వేదికలు ప్రారంభం పాల్గొన్న ఎంపీ రాముల
షాద్నగర్టౌన్ : తల్లిపాలతోనే పిల్లలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని మున్సిపాలిటీలోని 22వ వార్డు కౌన్సిలర్ సరితయాదగిరియాదవ్ అన్నారు. తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా శనివారం వార్డులోని అంగన్వాడీ కేంద్రం�