షాద్నగర్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. మంగళవారం ఫరూఖ్నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామంలో గ్రామ సర్పంచ్ బీష్వమాధవి ఆధ్వర్యంలో పలు �
కొత్తూరు రూరల్ : ట్రాక్టర్ బోల్తాపడి వ్యక్తి మృతిచెందిన సంఘటన నందిగామ మండల పరిధిలోని బండోనిగూడలో చోటుచేసుకుంది. ఎస్ఐ ధనుంజయ తెలిపిన కథనం ప్రకారం.. నందిగామ మండల పరిధిలోని బండోనిగూడ గ్రామానికి చెందిన చి
అబ్దుల్లాపూర్మెట్ : ఫోన్ ఛార్జింగ్ పెట్టి తన బంధువుల ఇంటికి వెళ్లి వచ్చే సరికి షాట్ సర్య్కూట్తో ఎలక్టానిక్ వస్తువులు దగ్దమయ్యాయి. ఈ ఘటన అబ్దుల్లాపూర్మెట్ మండలం ఇనాంగూడ గ్రామ పంచాయతీ యశోదనగర్
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి నూతన భవన నిర్మాణానికి స్థల పరిశీలన పెద్దఅంబర్పేట : పెద్దఅంబర్పేట మున్సిపాటి అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మున్సిపాలిటి పరి
మంచాల : గిరిజనులు ప్రతి ఏటా నిర్వహించే సీత్లా పండుగను వైభవంగా జరుపుకున్నారు. మంగళవారం మంచాల మండలంలోని బోడకొండ, కొరవాని తండా, సత్తితండా, ఆంబోతుతండా తదితర గ్రామాల్లో గిరిజన పెద్దలు భక్తి శ్రద్ధలతో సీత్లా ప�
అబ్దుల్లాపూర్మెట్ : మండలంలో కబ్జాకు గురైన చెరువు, కుంటలను రక్షించాలని తెలంగాణ మత్య్సకారులు, కార్మిక సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నర్సింహా డిమాండ్ చేశారు. మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం తాసీల్దార్ �
ప్రాజెక్టు నిర్మాణ పనులపై ప్రజాభిప్రాయ సేకరణ జిల్లా కలెక్టర్ అమయ్కుయార్ అధ్యక్షతన సమావేశం సమావేశంలో పాల్గొన్న మూడు మండలాలకు చెందిన రైతులు తలకొండపల్లి : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేజ్-2 కోస�
జిల్లాలో 5సంచార వాహనాలు ఏడాదికి 35వేల మూగజీవాలకు వైద్యం సంతోషం వ్యక్తం చేస్తున్న రైతులు ఇబ్రహీంపట్నం రూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత ఆశయంతో మూగజీవాల కోసం అందు బాటులోకి తీసుకొచ్చిన పశుసంచార వాహన�
చేవెళ్లటౌన్ : కరోనా సోకి ఆక్సిజన్ అందక ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ‘ప్లాన్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థ’ సభ్యులు అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో మెడికల్ ఆఫీసర్ డా
చేవెళ్ల టౌన్ : తాగిన మైకంలో బండరాయితో మోది కన్నతల్లిని కడతేర్చాడు ఓ కసాయి కొడుకు. ఈ సంఘటన చేవెళ్ల పోలీసు స్టేషన్ పరిధిలోని మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. చేవెళ్ల �
కడ్తాల్ : ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని ఏక్వాయిపల్లి గ్రామానికి చెందిన సంధ్యకి రూ. 28వేలు, ఆమనగల్లు మండలం మంగళ్పల్లి గ్
యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు నిందితుడి నుంచి సెల్ ఫోన్లు, కత్తి స్వాధీనం బషీరాబాద్, ఆగస్టు 9: వాళ్లిద్దరూ ప్రాణ స్నేహితులు. ఎక్కడికి వెళ్లిన ఒకరికి ఒకరూ చెప్పుకునేవారు, ఒకరికి తెలియనిది మరొకర�
ల్యాండ్ పుల్లింగ్తో మారనున్న ఓఆర్ఆర్ రూపురేఖలు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఇబ్రహీంపట్నం, ఆగస్టు 9: నగరశివారులోని ఓఆర్ఆర్ పరిసర ప్రాంతాల అభివృద్�
యాచారం ఎంపీపీ సుకన్య సాఫీగా సర్వసభ్య సమావేశం యాచారం, ఆగస్టు 9 : వర్షాకాలంలో విద్యుత్ అధికారులు తమ నిర్లక్ష్యాన్ని వీడాలని ఎంపీపీ కొప్పు సుకన్య సూచించారు. మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం సర్వసభ్య సమావే�