డీఆర్డీవో పీడీ ప్రభాకర్ కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహ�
షాద్నగర్రూరల్ : జిల్లా స్థాయిలో క్రికేట్ ఆడేందుకు టీసీఏ నూతన క్రికెట్ జట్టును షాద్నగర్ ఎస్ఎల్వి క్రికెట్ అకాడమీలో ఎంపిక చేశారు. ఇందులో భాగంగానే అండర్19, 23 విభాగంలో ఆడెందుకు అర్హులైన టీంను ఎంపిక
జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప చేవెళ్ల టౌన్ : పశువులకు సీజన్లో వచ్చే వ్యాధులపై జాగ్రత్తలు వహించాలని జిల్లా పశువైద్య అధికారి డాక్టర్ అంజిలప్ప తెలిపారు. శనివారం చేవెళ్ల మండల పరిధిలోని ఊరెళ�
యాచారం : మండలంలోని నందివనపర్తి గ్రామంలో కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడేలా బోనాల ఊరేగింపు నిర్వహించారు. బోనాల ఊరేగిం�
కడ్తాల్ : ఆలయ అర్చకుల సమస్యలను పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఆలయ అర్చక రాష్ట్ర జేఏసీ కన్వీనర్ రవీంద్రచారి, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు కృష్ణమాచారి, వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేంద్రశర్మ, జిల�
నాయీ బ్రాహ్మణ, రజకుల నుంచి దరఖాస్తులు 250యూనిట్ల ఉచిత కరెంటుకు విశేష స్పందన ఇబ్రహీంపట్నం : కులవృత్తులను నమ్ముకుని జీవిస్తున్న అందరికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలుస్తున్నది. రజక, నాయీబ్రాహ్మణులకు క�
ప్రొఫెసర్ జయశంకర్సార్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ప్రజాప్రతినిధులు సార్ చిత్రపటానికి నివాళులర్పించిన పలువురు చేవెళ్లటౌన్, ఆగస్టు 6 : తెలంగాణ ఉద్యమానికి ప్రొఫెసర్ జయశంకర్ ద
పల్లె ప్రగతితో మారిన గ్రామ రూపురేఖలు మౌలిక వసతుల కల్పనతో తీరిన సమస్యలు ఊరంతా పచ్చదనమే.. రోడ్డుకు ఇరువైపులాహరితహారం మొక్కలు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు రూ.1.83 కోట్లతో ప్రగతి పనులు పల్లె ప్రగతి కార�
మంచి లాభాలు పొందుతున్న మత్స్యకారులు చేపల పెంపకంతో ఆర్థికాభివృద్ధిలోకి.. గతేడాది మూడింతల ఆదాయం ఏటా ఉచితంగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఈ ఏడాది లక్ష్యం కోటీ 80 లక్షలు.. గత సంవత్సరం కన్నా 50 లక్షల చే�
ఇబ్రహీంపట్నం పెద్దచెరువును పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేయాలి కేంద్ర సాంస్కృతిక, పర్యాటకశాఖ మంత్రి కిషన్రెడ్డికి వినతిపత్రం అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి ఇబ్రహీంపట్నం, ఆగస్టు 5 : ఎన్నో ఏండ్ల చరిత్ర కలి�
తుర్కయాంజాల్, ఆగస్టు 4 : తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో భూ సర్వే ప్రారంభమైంది. సదరు భూమి కబ్జాదారులతో ఆక్రమణకు గురైందని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎ
మంచాల ఆగస్టు 4 : మండలంలోని చిత్తాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య �
కేశంపేట, ఆగస్టు 4 : గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్యాదవ్ అధ్యక్షతన మ�
కులకచర్ల, ఆగస్టు 4: గర్భిణీలు రక్తహీనతను ఎదుర్కొనకుండా గర్భం దాల్చిన మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు పోలిక్ యాసిడ్, ఐరన్ ట్యాబ్లెట్లు వేయించాలని మం డల వైద్యాధికారి డాక్టర్ మురళీకృష్ణ, సీహెచ్వో చం�