రూ.10 లక్షలతో 9వ వార్డులో డ్రైనేజీ పనులు ప్రారంభించినతూప్రాన్ మున్సిపల్ చైర్మన్ రవీందర్గౌడ్ రామాయంపేట, ఆగస్టు 21: దళితవాడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను విడుదల చేస్తున్నదని తూప్రాన్ మున్స�
కొత్తూరు రూరల్ : పంటపొలాల్లో కలుపు నివారణలో రైతులు మెలకువలను పాటించాలని ప్రొపెసర్ జయశంకర్ వ్యసాయ విశ్వవిద్యాలయం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పద్మజ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని శేరిగూడబద్రాయపల�
ఆమనగల్లు : ఆమనగల్లు తాసీల్దార్ కార్యాలయాన్ని శనివారం ఇన్చార్జి ఆర్డీవో వెంకటాచారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో రోజువారి విధులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పని తీరును ఆయన పరిశీలించారు. ప్రభుత్వ �
మర్పల్లి : మండలంలోని కల్ఖోడా గ్రామాన్ని ఎన్ఆర్ఈజీఎస్ స్టేట్ ప్రాజెక్టు మేనేజర్లు మరళీధర్, నరేశ్ కుమార్ శనివారం సందర్శించి ఫారెస్ట్లో నాటిన మొక్కలను, పంట నూర్పిడి కల్లాలను, పల్లె ప్రకృతి వనాన్న�
ధారూరు మండలంలో ‘మీతో నేను’ కార్యక్రమానికి శ్రీకారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూరు : గ్రామాల్లో ఉన్న ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ �
షాబాద్ : వివిధ రకాల టెక్నాలజీలతో రోడ్ల నిర్మాణం చేపట్టనున్నట్లు పంచాయతీరాజ్ ఇంజీనీర్ ఇన్ చీఫ్ సంజీవ్రావు అన్నారు. భారత ప్రభుత్వ ఆదేశానుసారం శనివారం రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలోని మీటిం�
వృత్తి ఆర్టీసీ డ్రైవర్.. ప్రవృత్తి జానపద కళాకారుడుజానపద గేయాల రచనతోపాటు గానంలో దిట్ట..తన పాటలతో గిరిజనుల్లో మూఢనమ్మకాలను పారదోలిన పెంటోజీఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న కళాకారుడుప్రభుత్వం ప్రోత్సహి�
ఫాంహౌజ్లతో మారుతున్న పూడూరు వాసుల జీవన విధానం పూడూరు, ఆగస్టు 20 : గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛమైన వాతావరణం ఉంటుందని హైదరాబాద్ నగరవాసులు భూములు కొనుగోలు చేసి ఫాంహౌజ్లు నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున�
రెండు రోజుల్లో కొలిక్కి… ఏ స్కూల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనే వివరాలను ఎంఈవోల నుంచి సేకరణ బడుల మూసివేత లేకుండా పోస్టుల సర్దుబాటు దిశగా కసరత్తు 50లోపు విద్యార్థులున్న ఆంగ్ల మాధ్యమాన్ని మరో పాఠశాలకు మార్చే�
ఆమనగల్లు : కరోనాను నివారించేందుకు ఏకైక మార్గం వ్యాక్సిన్ ఒక్కటేనని ప్రజలకు అవగాహన కల్పించి వ్యాక్సినేషన్ మరింత వేగం పెంచాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. శుక్రవారం ఆ�
నందిగామ : ఉరేసుకుని వ్యక్తి మృతి చెందిన సంఘటన నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నందిగామ మండలం చంద్రయాన్గూడ గ్రామానికి చెందిన లోకిని దర్శన్(28) తన భార్య చంద్రకళ, ఇద్దర�
నందికొండ: పర్యాటకులకు, ప్రకృతిని ఆరాధించే వారికి టూరిజం శాఖ తీపి కబురు అందించింది. నాగార్జునసాగర్ రిజర్వా యర్లో నీటి మట్టం 575 అడుగులకు పైన ఉన్నందున నందికొండ నుంచి శ్రీశైలంకు లాంచీ ప్రయాణం కొనసాగించడాని�
కాళేశ్వరం తరహాలోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం ఇంటింటికీ ప్రభుత్వ ఫలాలు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి షాద్నగర్ పట్టణంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు ప�
అంగన్వాడీ సిబ్బంది వేతనాలను పెంచిన ప్రభుత్వం స్వరాష్ట్రంలో ఇది మూడోసారి.. టీచర్లకు రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు రూ.7800 పెరిగిన జీతాలు జూలై 1 నుంచి అమలులోకి.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కా�