మంచాల : భూ వివాదం పరిష్కారం కావడం లేదని ఓ వ్యక్తి మన స్థపానికి గురై ఇంట్లో ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచాల పోలీస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై రవి నాయక్ తెలిపిన వివరాల ప్రకారం.. అస్మత్పూ�
కొడంగల్ : భూ తగాదాల్లో ఘర్షణకు గొడ్డెళ్లతో దాడికి పాల్పడిన నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ అప్పయ్య తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అప్పాయిపల్లి గ్రామంలో
ప్లాన్ ప్రకారం ఐదుమంది వ్యక్తులచే అక్కపై దాడి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన షాబాద్ పోలీసులు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులు వివరాలు �
కొందుర్గు : విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి చెందిన సంఘటన కొందుర్గు మండలంలోని చెర్కుపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల రాజు(45) తన వ్యవసాయ పొలంలో గల బోరు మోటరు
సీసీకెమెరాల వద్ద జల్లెడ పడుతున్న పోలీసులు నల్గొండ, రాచకొండ పోలీసుల ఆధ్వర్యంలో దర్యాప్తు ముమ్మరం.. ఇబ్రహీంపట్నం : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన జైహింద్ నాయక్ హత్యపై ఎన్నో అనుమానాలు వెలుగులోకొస్తున్�
కొత్తూరు : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన కొత్తూరు మండలంలో శనివారం చోటు చేసుకుంది. సీఐ భూపాల్శ్రీధర్ కథనం ప్రకారం.. నందిగామ మండల కేంద్రానికి చెందిన గుడిపల్లి భాస్కర్
కేశంపేట : హైదరాబాద్లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు కేశంపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని ఎక్లాస్ఖాన్పేట పరిధిలోని వ్యవసాయ పొలాల్లో మంగళవారం గ�
షాద్నగర్టౌన్ : విద్యుత్షాక్తో 24మేకలు మృతి చెందిన సంఘటన షాద్నగర్ మున్సిపాలిటీలోని 5వ వార్డు సోలిపూర్ గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. బాధితుడు గడ్డం ఆంజనేయులు కథనం ప్రకారం.. గ్ర�
షాబాద్ : ఈసీ వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ఈత రాకపోవడంతో నీటమునిగి మృతిచెందిన సంఘటన షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. షాబాద్ సీఐ ఆశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాగరగ�
ఇబ్రహీంపట్నంరూరల్ : చేపల వేటకు వెల్లి ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీసుస్టేషన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ సైదులు కథనం ప్రకారం.. ఇబ్ర�
చేవెళ్ల రూరల్ : ఇంటిపైన టెంట్ విప్పుతుండగా బిల్డింగ్పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కమ్మెట గ్రామంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
చేవెళ్ల రూరల్ : ముందు వెళ్తున్న కారు డ్రైవర్ సడెన్గా బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వచ్చిన కార్లు ఒకదానికోకటి ఢీకొన్న ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చిట్టంపల్లి గేట్ సమీపంలో ఆదివారం చోటు చేసుకు�
చేవెళ్ల టౌన్ : గేదెను తప్పించబోయి ఆటో కారును ఢీకొన్న సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని కుమ్మెర గేటు సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణపేట్ జిల్లాలోని కోస్గి మండంలోన�
మొయినాబాద్ : ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాల ప్