HYDRAA | నగరంలో ఇప్పటి వరకు మొత్తం 923 ఎకరాలను సంరక్షించినట్లు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దాదాపు రూ.50వేలకోట్ల విలువైన ప్రభుత్వ భూములను రక్షించామన్నారు. నగరంలో దాదాపు 60 చ�
హైదరాబాద్లో హైడ్రా (HYDRAA) మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారంలో సర్వే నంబర్ 397లో 300 ఎకరాలకు పైగా ఉన్న భూమిలో నిర్మించిన ఇండ్లను కూల్చివేశారు. దీంతో బాధితులు ల
Hyderabad Rains : హైదరాబాద్లో శుక్రవారం కురిసిన భారీ వర్షం నగరవాసులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది. రెండు గంటలపాటు కుండపోతగా వాన పడడంతో పారడైజ్ సమీపంలోని ప్యాట్యీ కాలనీ (Patny Colony)లోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగిపో�
యూసుఫ్ గూడా డివిజన్ శ్రీకృష్ణానగర్ ముంపు ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, డీసీ జాకియా సుల్తానా పర్యటించారు. ఈ సందర్భంగా పూర్ణ టిఫిన్ సెంటర్ పరిసర ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన బురద నీటితో కలుగ�
HYDRAA | గంగారం పెద్ద చెరువు కబ్జాలపై శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ చేసిన ఆరోపణలపై గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్.. రెవెన్యూ, జిహెచ్ఎంసి, ఇరిగేషన్ విభాగాల అధికారులతో కలిసి చెరువును సందర్శించా
చెరువుల సుందరీకరణ, పరిరక్షణపై హైడ్రాకు చిత్తశుద్ధి లోపించిందని పీఏసీ చైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీ విమర్శలు గుప్పించారు. మియాపూర్లోని పటేల్కుంట చెరువు సుందరీకరణ పనులను ప్రారంభి
HYDRAA | హైడ్రాపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. హైడ్రా నోటీసులు ఇచ్చి లావాదేవీలు నడుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
HYDRAA | తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని కోహెడలో ప్లాటను కబ్జా చేసి రియల్టర్ నిర్మించిన ఫామ్ హౌస్ను ఆదివారం హైడ్రా అధికారులు భారీ బందోబస్త్ మధ్య కూల్చివేశారు.
Hydraa | శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 7 : నగరంలో అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన ప్రకటనల యూనిపోల్స్ను శుక్రవారం హైడ్రా తొలగించినట్లు కమిషనర్ రంగనాథ్ తెలిపారు. మున్సిపాలిటీ అధికారులతో కలిసి హైడ్రా అధికారులు తొల�
హైదరాబాద్లో మరోసారి బుల్డోజర్లకు హైడ్రా (HYDRA) పనిచెప్పింది. ఘట్కేసర్లో ప్రభుత్వ భూమిని కబ్జాచేసి నిర్మించిన గోడను అధికారులు కూల్చివేశారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి దివ్యానగర్లో శనివార
Ranganath | చెరువులు(Ponds ), కుంటలు కబ్జాకు గురవుతున్నా ఇరిగేషన్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ఆగ్రహం వ్యక్తం చేశారు.