తెలుగు జర్నలిజానికి ఓ ప్రత్యేక స్థానాన్ని తీసుకొచ్చిన ‘ఈనాడు’ సంస్థల అధినేత దివంగత రామోజీరావు ఈ వృత్తిలో కొనసాగుతున్న వారికి మార్గదర్శకులుగా నిలుస్తారని పలువురు వక్తలు అన్నారు. రామోజీరావు సంతాప సభ సో�
ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్రెడ్డి పరామర్శించారు. మంగళవారం రామోజీ ఫిల్మ్సిటీకి వెళ్లిన ఆయన రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించా�
Ramoji Rao | మీడియా దిగ్గజం రామోజీరావు మృతి పట్ల పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా (పీఆర్సీఐ ) హైదరాబాద్ చాప్టర్ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసింది. తెలుగు జాతికి రామోజీరావు చేసిన సేవ ప్రశంసనీయమని.. ఆయన కీర్
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీ రావు (Ramoji Rao) అంత్యక్రియలు ముగిశాయి. రామోజీ ఫిల్మ్సిటీలోని స్మృతివనంలో ఆయన కుమారుడు సీహెచ్ కిరణ్ అంతిమ సంస్కరాలు నిర్వహించారు. అశ్రునయనాలతో ఆయనకు కుటుంబ సభ్యులు అం
ఈనాడు గ్రూప్ చైర్మన్, మీడియా మొఘల్ రామోజీ రావు (Ramoji Rao) అంతిమయాత్ర ప్రారంభమైంది. పోలీసులు అంతిమ గౌరవం తర్వాత రామోజీ నివాసం నుంచి ఫిల్మ్సిటీలోని స్మృతివనం వరకు అంతిమయాత్ర కొనసాగుతున్నది. రామోజీ ఫిల్మ్�
వ్యాపార రంగానికి ఆయనొక మార్గదర్శి. ఏ పనైనా దూరదృష్టితో ప్రణాళికవేస్తే విజయం సాధిస్తామన్న ధీమా ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావుకు పుట్టుకతోనే వచ్చింది. తాను మొదలు పెట్టే ఏ కార్యక్రమమైనా తాత్కాలికంగా కా
హైదరాబాద్ అంటే గుర్తొచ్చేవి చారిత్రక కట్టడాలు, జంట జలాశయాలు, ఆకాశహర్మ్యాలే కాదు, లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ఫిల్మ్ సిటీ ఇన్ ది వరల్డ్గా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్న రామోజ�
ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు మృతి పట్ల రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పత్రిక, సినిమా, సాహిత్యరంగాల్లో ఆయన సేవలను స్మరించుకున్నారు. తెలుగు మీడియా రంగానికి కొత
Ramoji Rao | ఈనాడు సంస్థల అధినేత, పద్మవిభూషణ్ చెరుకూరి రామోజీరావు (87) అనారోగ్యంతో శనివారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మరణంతో రెండు తెలుగు రాష్ర్టాల ప్రజలు, రాజకీయ, సినీ, వివిధ రంగాల ప్రముఖులు విషాదంలో మునిగి�
Ramoji Rao | రామోజీరావు అంత్యక్రియలు ఆదివారం ఉదయం ప్రభుత్వ అధికార లాంఛనాలతో రామోజీ ఫిల్మ్సిటీలో నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి అంతిమ సంస్కారాలు ప్రారంభం కానున్నాయి. శనివారం రామోజీ ఫిల్మ్సిటీలోని కార్ప
Ramoji Rao | ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మరణం పట్ల మంత్రి జూపల్లి కృష్ణారావు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని భగవంతుణ్ని ప్రార్థించారు. రామోజీరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రక�