కాలనీలో తాగునీటి సమస్య పరిష్కారానికి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి బోరు, పైపులైన్ కోసం రూ. లక్షా 50 వేల నిధులు మంజూరు చేసి ఆరు నెలలు గడుస్తున్నా ఇంతవరకు బోరు వేయించే నాథుడే కరువయ్యాడు.
ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులు బుధవారం అడిషనల్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. మూ డు రో జుల క్రితం వరంగల్ ఆర్ట్స్ కళాశాల మ�
Hyderabad | హైదరాబాద్లోని రాంనగర్లో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ చీరల షాపులో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలు దుకాణమంతా వ్యాపిస్తున్నాయి.
Heavy rain | గ్రేటర్ హైదరాబాద్లో వర్షం బీభత్సం సృష్టించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దయింది. రాంనగర్లోని(Ramnagar) బాప్టిస్ట్ చర్చి వద్ద వరదలో(Flood) కొట్టుకుపోయి మృతి(Person died) చెందాడు.
Bandaru Dattatraya | హైదరాబాద్ వాసి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ రాంనగర్లోని ఓ పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ నుంచి బయటికి వచ్చిన ఆయన సి
మాదిగలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో రాజకీయ సమాధి చేస్తామని ఎమ్మార్పీఎస్ హైదరాబాద్ నగర నాయకులు హెచ్చరించారు. మాదిగలకు కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కేటాయించకుండా మోసం చేసిందని ఆరోపి�
ముషీరాబాద్ చేపల మార్కెట్కు రాష్ట్రంలోనే ప్రత్యేక స్థానం ఉంది. నిత్యం టన్నుల కొద్దీ చేపల విక్రయాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టులతో మత్స్య సంపద పెరగడంత
ట్రాన్స్జెండర్లు ఇనామ్ కోసం దౌర్జన్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు హెచ్చరించారు. కొంతమంది ట్రాన్స్జెండర్ వర్గానికి చెందిన వారు నగరంలో ఎకడ శుభకార్య
ట్రాఫిక్ సమస్యలు లేకుండా చిక్కడపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ప్రధానంగా ఫుట్పాత్ల ఆ�
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 14వ రోజు కొనసాగాయి. శుక్రవారం 1204 మంది హాజరుకావాల్సి ఉండగా 928మంది హాజరయ్యారు. 540మంది అర్హత సాధించారు. 387మంది డిస్క్వాలిఫై అయ్యా రు. 154 మంది �
ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల శారీరక సామర్థ్య, దేహదారుఢ్య పరీక్షలు 13వ రోజు ప్రశాంతంగా కొనసాగాయి. గురువారం 1234 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 984మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ పరీక్షల్లో 556 మంది అర్హత సా�