సిరిసిల్లలోని పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు ప్రభుత్వం నుండి రావాల్సిన స్క్రిప్టు డబ్బులు కాలయాపన లేకుండా వారి ఖాతాల్లో జమ చేయాలని పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమేష్ ప్రభుత్వా�
పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లిలో మత్తు పదార్థాలు వ్యతిరేక అవగాహన వారోత్సవాలు ఎస్సై దీకొండ రమేష్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఇందులో ఎస్సై మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనకు సమాజం కలిసి
మేలు జాతి పశు సంపద వృద్ధే లక్ష్యంగా పశు సంవర్ధక శాఖ సిబ్బంది పని చేయాలని నల్లగొండ జిల్లా పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి రమేశ్ అన్నారు. మంగళవారం దేవరకొండ పట్టణంలోని పశు వైద్య కార్యాలయంలో పలు మండలాలకు �
విమానాల్లోని సీట్లలో 11ఏ ప్రాణ రక్షకిగా, పునర్జన్మను ఇచ్చేదిగా మారిందా? రెండు విమాన ప్రమాదాలను పరిశీలించినపుడు ఈ ఆసక్తికర ప్రశ్న ఉదయిస్తుంది. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిరిండియా ఏఐ-171 విమాన ప్రమాదంల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం సంపత్నగర్ గ్రామవాసి కుడితేటి రమేశ్కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు దక్కింది. క్రిస్టియన్ గీతాలపై ప్రపంచ స్థాయిలో జరిగిన ఆన్లైన్ �
citu | సీఐటీయూ తొలి అధ్యక్షుడు కామ్రేడ్ బీటీ ఆశయాలను కొనసాగిస్తామని ఆ యునియన్ జిల్లా అధ్యక్షుడు ఏడ్ల రమేష్ పేర్కొన్నారు. రణదివే వర్ధంతి కార్యక్రమం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జరిగింది.
veenavanka | వీణవంక, ఏప్రిల్ 5: తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాన్ని స్థాపించడం కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం మీద పోరాటం చేసేందుకు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విశారదన్
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణానికి చెందిన సామాజిక సేవా కార్యకర్త గుండెపంగు రమేశ్కు జాతీయ పురస్కారం లభించింది. సామాజిక సేవలో విశిష్ట సేవలు అందించినందుకు గాను ఆయన ఈ అవార్డు అందుకున్నారు.
ట్రాన్స్పోర్ట్ కమిషనర్(రెగ్యులర్)గా సురేంద్రమోహన్ సోమవారం పూర్తిస్థాయి బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఇప్పటి వరకు ఆయన అదనపు బాధ్యతలు నిర్వర్తించారు.
Crime news | రోజురోజుకు మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తుల కోసం అయినవాళ్లనే హత్యలు చేస్తున్నారు. తాజాగా అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆస్తి కోసం ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్త�