సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�
జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎనిమిదో రోజైన శుక్రవారం ఈవెంట్స్ కొనసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన దేహదారుఢ్య పరీక్షలను
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ రెండో రోజైన శుక్రవారం కొసాగాయి. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన శారీరదారుఢ్య పరీక్షలను కమిషనర్ ఆఫ్ పోలీస్ కె.ఆర్.�
త్వరలోనే కార్పొరేషన్ ఏర్పాటు రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ కులస్తులందరూ ఐక్యం కావాలి రాష్ట్ర పరిశ్రమల సంస్థ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ జమ్మికుంటలో ఆర్యవైశ్య మహ�
బావిలో పడి యువకుడి మృతి బీబీనగర్, జనవరి 1: దాడి నుంచి తప్పించుకొనేందుకు పరుగెత్తుతూ బావిలో పడి ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరులో శనివారం జరిగింది.
శరత్ కుమార్ గారాల పట్టిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఆనతి కాలంలో తనకంటూ మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ వరలక్ష్మీ శరత్ కుమార్. హీరోయిన్గా, విలన్గా, ప్రత్యేకమైన పా
హైదరాబాద్ : వ్యాపారిపై ఓ వ్యక్తి కొడవలితో దాడి చేశాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పరిధి బుద్వేల్ గ్రామంలోని ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పాత గొడవలే దాడికి కారణంగా ప్రాథమిక సమాచారం. పశుగ్�