యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల ఎస్ఐగా దూగుంట్ల నాగరాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఎస్ఐగా పనిచేసిన మల్లయ్య మీర్పేట్ పోలీస్ స్టేషన్కు బదిలీ అయ్యారు.
ఈ నెల 14 నుండి నిర్వహించనున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ రామన్నపేట మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఆవరణలో సమ్మె పోస్టర్ను గురువారం ఆవిష్కరించారు.
రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో గుంతలమయంగా మారి ప్రమాదాలకు కారణమవుతున్న రామన్నపేట -అమ్మనబోలు ప్రధాన రోడ్డును నూతనంగా నిర్మించి ప్రజల ప్రాణాలు కాపాడాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు మేడి గణేశ్, శాఖ కా�
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో అవినీతిని సహించేది లేదని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు ఉత్తటూరు గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను ఆయన �
రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని యాదాద్రి భువనగిరి స్వర్ణకార సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కన్నెగంటి వెంకటేశ్వరాచారి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఉద్యమకారుల సంఘం రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్కే చాంద్ అన్నారు. సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో �
రామన్నపేట మండలంలోని సిరిపురం ప్రాథమిక పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఎన్నికలను రైతులు బహిష్కరించారు. అనర్హులకు ఓట్లు కేటాయించి, అర్హులకు కేటాయించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ పాడి రైతు�
రాత్రిపగలు కష్టపడి చదివి ఎన్నో ఆశలతో పదో తరగతి పరీక్ష రాసిన విద్యార్థులు అధికారుల నిర్లక్ష్యం, బాధ్యత రహిత్యం వల్ల తీవ్ర మనో వేదనకు గురి అవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులతో పాటు వారి భవిష్�
విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య సిబ్బందిని హెచ్చరించారు. గురువారం రామన్నపేట ప్రభుత్వ దవాఖానాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రామన్నపేట మండలంలోని కొమ్మాయిగూడెం గ్రామంలో ధర్మారెడ్డిపల్లి కాల్వ పనుల పునర్నిర్మాణంలో ఇండ్లు, ఇంటి స్థలాలు కోల్పోకుండా పేదలను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్, జిల్లా కార్యదర్శి వర్�
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు సహకరించాలని యాదాద్రి భువనగిరి డీఈఓ సత్యనారాయణ కోరారు. శుక్రవారం రామన్నపేట మండలంలోని బోగారం ప్రాథమిక పాఠశాలలో దాతల సహకారంతో 1 నుండి 7వ తరగతుల్లో మొదటి, ద్వితీయ స్థ
రామన్నపేట దవాఖానా స్థాయిని 100 పడకలకు పెంచి ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జెల్లెల పెంటయ్య, రామన్నపేట మండల కార్యదర్శి బొడ�