ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులకు వైద్యాధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. అనధికారికంగా విధులకు హాజరు కాని వా�
రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు 170 మందికి, అలాగే మండల పరిషత్ పాథమిక పాఠశాల విద్యార్థులు 160 మందికి దివిస్ లేబరేటరీస్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రూ.2 లక్షల విలువ గ
మూలాలు మరవకుండా ఎన్ఆర్ఐలు వీరేందర్రెడ్డి, పద్మ దంపతులు తమ గ్రామ ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బుధవారం రామన్నపేట మండలంలోని మునిపంపుల గ్రామంలో ఏర్పాటు చేసిన �
అధికారులు, సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఆయన ఆకస్మ�
రామన్నపేట మండలంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బీసీ బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచిపోతున్నా ఇప్పటివరకు ఏ ఒక్క హామీని �
గో సేవా విభాగం ఆధ్వర్యంలో గురువారం భువనగిరిలో నిర్వహించిన జిల్లా స్థాయి గో విజ్ఞాన పరీక్షలు- 2025 లో కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ చూపారు.
బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 18న నిర్వహించే బంద్లో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రామన్నపేట మండలాధ్యక్షుడు పోసబోయిన మల్లేశం పిలుపునిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల �
రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. శుక్రవారం రామన్నపేట మండల కేంద్రంతో పాటు బోగారం, ఇంద్రపాలనగరం గ్రామాల్లో ఏ�
రామన్నపేట మండలంలోని మునిపంపుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మాజీ రాష్ట్రపతి, దివంగత ఏపీజే అబ్దుల్ కలాం జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం, ఉదాధ్యాయులు కలాం జీవితాన్ని, దేశానికి
బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేస్తున్న బీజేపీ గ్రామీణ స్థాయిలో ప్రజలు తిప్పి కొట్టాలని సిపిఎం యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ పిలుపునిచ్చారు. సిపిఎం రామన్నపేట మండల కార్యాల�
బీసీ రిజర్వేషన్లపై కేంద్రం ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడి 42 శాతం రిజర్వేషన్లు అమలు పరచాలని కోరుతూ రామన్నపేట మండల సిపిఐ పార్టీ, బీసీ హక్కుల సాధన సమితి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలోని అంబే�
వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో �
ఒకటో తేదీనే జీతాలు అందించాలని తెలంగాణ మెడికల్ ఎంప్లాయిస్ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిలో శుక్రవారం వైద్యులు, వైద్య సిబ్బంది ప్లకార్డులతో నిరసన తెలిపారు.