పద్దతి మార్చుకొని పని చేయించండి లేకపోతే కాంట్రాక్ట్ లైసెన్సును బ్లాక్ లిస్టులో పెడ్తానని అదనపు కలెక్టర్ భాస్కర్రావు దవాఖానా శానిటేషన్ కాంట్రాక్టర్ను హెచ్చరించారు. బుధవారం రామన్నపేట ప్రభుత్వ దవాఖ�
ప్రజల జీవనోపాధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దెబ్బతిస్తున్నాయని సిపిఐ రామన్నపేట మండల కార్యదర్శి ఉట్కూరు నరసింహ అన్నారు. రామన్నపేటలోని సుభాష్ సెంటర్ వద్ద సిపిఐ కేంద్ర, రాష్ట్ర పార్టీల పిలుపు మేరకు
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకలుగా మార్చి అసెంబ్లీ సమావేశాల్లో రూ.40 కోట్లు నిధుల కేటాయించి పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండీ జహంగీర్ ప్ర�
అప్పుల బాధతో చేనేత కార్మిరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన మిర్యాల బాలరాజు (39)..
రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా మార్చి రాబోయే రాష్ట్ర బడ్జెట్లో రూ.40 కోట్లు కేటాయించి నూతన భవనం నిర్మించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 16 నుండి జరిగే నిరవధిక నిరాహార దీక్షలను జయప్రదం చ�
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖలో 1999 నుండి 2004 మధ్య కాలంలో ఉద్యోగం పొందిన ఉద్యోగులందరికీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలులో ఉన్న విధంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్
మొయినాబాద్లో జరిగిన యువ న్యాయవాది స్వప్న హత్యను నిరసిస్తూ రామన్నపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. భవిష్యత్లో కూడా న్యాయవాదులపై ఎలాంటి దాడులు జరగకుండా..
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ వైద్య విధాన పరిషత్ (TVVP) కమిషనర్ డాక్టర్ జె.అజయ్ కుమార్ హెచ్చరించారు. గురువారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన ఆకస్మికంగా �
ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచడం ద్వారా ప్రసూతి సేవలను మెరుగుపరచాలని డి సి హెచ్ ఎస్ చిన్న నాయక్ అన్నారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన అకస్మికంగా తనిఖీ �
రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే, ఫెర్వేల్ డే సెలబ్రేషన్స్ను పట్టణంలోని జీఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిం�
రామన్నపేట మండలంలోని సిరిపురం శ్రీ భ్రమరాంభిక సమేత మల్లికార్జున స్వామి ఆలయ బ్రహ్మోత్సావాలు గురువారం ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నట్లు ఆలయ చైర్మన్ ఏళ్ల నాగమణి బుచ్చిరెడ్డ�
తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22, 23 తేదీల్లో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఉన్నత పాఠశాలలో జరిగిన అంతర్ జిల్లా, రాష్ట్రస్థాయి అండర్ -14 రగ్బీ పోటీల్లో..
తమ ప్రేమ వివాహానికి పెద్దలు అంగీకరించరని భావించిన ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడిన ఘటన బుధవారం రామన్నపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎన్నారం గ్రామానికి చెందిన ఓ యువతి, అదే గ్రామానికి చెం
ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహిం�