రామన్నపేటలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు ప్రతిపాదనలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతున్నది. జంగ్ సైరన్ మోగుతున్నది. పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా పోరు ఉధృతమైంది. ఉద్యమానికి సబ్బండ వర్�
ఆహ్లాదకర ప్రశాంత వాతావరణం.. చుట్టూ చెరువులు.. పచ్చని పొలాలు.. నేటికీ కుల వృత్తులతో ఉపాధి.. ఆరోగ్యవంతమైన జీవనం.. బడుగు బలహీన వర్గాల పేదలు.. ఇదీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని రామన్నపేట పరిసర ప్రాంతాలవాసుల జీవన గ
కేసీఆర్పై ఎన్ని నిషేధాలు విధించినా ఆయనను ప్రజల నుంచి విడదీయలేరని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ రోడ్ షోలో భువనగిరి ఎం
త్వరలో జరుగనున్న ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను ఆశీర్వదించాలని సేవకుడిగా పనిచేస్తానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కోరారు. మండలకేంద్రంలో మల్లికార్జున రైస్మిల్ నుంచి బస్టాండ్ వరకు
రామన్నపేట: గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న సేవలు వెలకట్టలేనివని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని 116 మంది గ్రామపంచాయతీ కార్మికులకు ప్రభుత్వం స�
రామన్నపేట: దేశంలోని అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు తెలంగాణ రాష్ట్రంలోని కేసీఆర్ పాలన చిరునామా అని విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని మల్లికార్జున గార్డెన�
రామన్నపేట: దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేసి వార్డులను పరిశీలించారు. కాన్పుల వార�
రామన్నపేట: ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. బుధవారం మం డలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ బత్తిని మహేశ్, పులిపల్లి వీరాసామి ఆధ్వర్యంలో 100మంది �
రామన్నపేట: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగు పర్చాలని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి మందడి ఉపేందర్రెడ్డి తెలిపారు. ఈనెల 3వ తేదిన కేంద్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి కపిల్మో�
రామన్నపేట: రామన్నపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని సీడీపీవో శాగంటి శైలజ తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ… ప్రాజెక్టు పరిధిలో ఒక మినీ అంగన్ వాడీ టీచర�
రామన్నపేట: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లెప్రగతితో గ్రామాలకు మహార్ధశ చేకూరిందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం మండలంలోని వెల్లంకి గ్రామంలో 40 లక్షల రూపాయల అంచనా వ్యయంతో �