వందలాది రకాల ఔషధ గుణాలున్న మొక్కలకు నిలయమైన రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా రూపుదిద్దుతామని రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ) చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నార
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బుధవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని రామగిరి సీతారామచంద్ర స్వామి ఆలయంలో మంగళవారం కూడారై ఉత్సవాలను అత్యంతవైభవంగా నిర్వహించారు.