రంజాన్ మాసంలో ముస్లింలు ఇచ్చే ఇఫ్తార్ విందుకు యునెస్కో (ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ, సాంస్కృతిక సంస్థ) గుర్తింపు లభించింది. ఇరాన్, టర్కీ, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్ సంయుక్తంగా చేసిన ప్రతిపాదనను
త్యాగ నిరతికి, భక్తిభవానికి ప్రతీకగా నిలిచేది బక్రీద్. ఇస్లామిక్ క్యాలెండర్లో 12వ నెల అయిన జుల్హిజ్జా నెలలో పదో రోజున పండుగ కాగా, తొమ్మిదో రోజునే ఆరాఫా దినంగా జరుపుకుంటారు.
ఇస్లాం మతంలోని ఐదు ప్రధాన సూత్రాలలో ఒకటైన హజ్ తీర్థయాత్రను ముస్లింలు చేయవలసి ఉంటుంది. ముస్లింలు జీవితకాలంలో ఒకసారైన హజ్యాత్ర చేయాలని కోరుకుంటారు. అదికూడా తాము కష్టపడి సంపాదించిన సొమ్ముతో. ఈ మాసం ప్రా�
నేడు బక్రీద్ పండుగ(ఈద్- ఉల్- ఆదా)ను ముస్లింలు నిర్వహించుకుంటారు. త్యాగనిరతికి, అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ జరుపుకొంటారు. బక్రీద్ను పురస్కరించుకుని ఈద్గాలను ముస్తాబు చేశారు. ముస్లింలు ఈద్�
ముస్లింల అతి పెద్ద పండుగైన ఈద్-ఉల్-ఫితర్ను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా జరుపుకొన్నారు. కొత్త బట్టలు ధరించి అత్తరు గుబాళింపుతో ఈద్గాలు, మసీదుల వద్దకు చేరుకొన్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని
రాష్ట్రంలో రంజాన్ (Ramadan) వేడుకలు ఘనంగా నిర్వహించారు. చార్మినార్, మక్కా మసీదు, మీరాలం ఈద్గాతోపాటు రాష్ట్రంలోని మసీదులు, దర్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దీంతో అధ్యాత్మిక వాతావరణం వెల�
ముస్లిం సోదరులకు మంత్రి కొప్పుల ఈశ్వర్ (Minister Koppula Eshwar) రంజాన్ (Ramadan) శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నిరంతరం కృషి చే�
రంజాన్ (Ramadan) పర్వదినాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic restrictions) విధించారు. పలు ప్రాంతాల్లో రద్దీని బట్టి ట్రాఫిక్ను దారి మళ్లించనున్నారు.
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలిచే రంజాన్ (Ramadan) పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుప
ముస్లింలు రంజాన్ పండుగను సంతోషంగా జరుపుకోవాలని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. శుక్రవారం రుద్రూర్ మండల కేంద్రంలోన�
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్. నెలరోజులు అత్యంత భక్తిశ్రద్ధలు, నియమనిష్టలతో చేపట్టిన ఉపవాస దీక్షలు శుక్రవారంతో ముగియనున్నాయి. దీం తో శనివారం రంజాన్ పండుగను గ్రామాలు, పట్టణాల్లో ముస్లింలు అత్యంత భక్తి �
పరోపకారానికి, సహనానికి ప్రతీకగా నిలుస్తోంది రంజాన్. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకునేందుకు ఆయా మసీదుల నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
రంజాన్ (Ramadan) మాసం చివరి శుక్రవారం కావడంతో హైదరాబాద్లోని చార్మినార్ (Charminar ) మక్కా మసీదు (Makkah Masjid) వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. అదేవిధంగా సికింద్రాబాద్లోని (Secunderabad) జామ్-ఎ-మసీదులో కూడ�
అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని సుప్రీం ఫంక్షన్హాల్లో గురువారం సాయంత్రం ర�