జిల్లావ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను గురువారం ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు చేపట్టిన ఉపవాసాలను విరమించారు. ఉదయాన్నే నూతన దుస్తులు ధరించి మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రంజాన్ వేడుకలను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు గురువారం ఘనంగా జరుపుకొన్నారు. ఈద్-ఉల్-ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పండుగ శుభా�
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని ఈద్గా ఘనీ అబ్దుల్ అజీజ్ కమిటీ అధ్యక్షుడు ఎండీ సాదిక్, ప్రధాన కార్యదర్శి ఎండీ అబ్దుల్లా అన్నారు. వరంగల్ 21వ డివిజన్ ఎల్బీనగర్ ఈద్గాలో వేలాది ముస్లింలు సామూహిక ప్ర�
నెలరోజుల పాటు పవిత్రంగా ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లింలు నెలవంక కనిపించడంతో గురువారం ప్రత్యేక ప్రార్థనలతో రంజాన్ వే డుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో క లిసి ఈద్గాల వద్దకు చేరుకొని ప్రార్థ
క్రమశిక్షణ, ధార్మికత, ధార్మిక చింతనల మేలు కలయిక అయిన ఈద్-ఉల్-ఫితర్ (రంజాన్) పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తం గా గురువారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేసిన �
రాష్ట్రవ్యాప్తంగా రంజాన్ వేడుకలు (Ramadan) ఘనంగా జరుగుతున్నాయి. ఈద్ అల్ ఫితర్ పర్వదినం సందర్భంగా మసీదులు, ఈద్గాల్లో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ముస్లిం సోదరులకు మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ (Talasani Srinivas Yadav) రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. సనత్నగర్లోని వెల్ఫేర్ గ్రౌండ్లో జరుగుతున్న రంజాన్ సామూహిక ప్రార్థనాల్లో పాల�
“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం.
పవిత్ర రంజాన్ మాసం చివరిరోజు ‘ఈద్ ఉల్ ఫితర్' పర్వదినం సందర్భంగా ముస్లింలకు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Alert) అమలులో ఉండనున్నాయి. ముస్లిం సోదరులకు పవిత్రమైన రంజాన్ (ఈద్ ఉల్ ఫీతర్) పర్వదినం సందర్భంగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు మీరాలం ట్యాంక్ ఈద్గా, హ�
ఖమ్మం నగరంలోని కమాన్ బజార్, కస్బా బజార్, అజీజ్ గల్లీ తదితర ప్రాంతాలు రంజాన్ వస్తువుల కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో నూతన వస్ర్తాలు, వివిధ రకాల సేమ
KCR | ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈద్ ఉల్ ఫితర్ శుభాకాంక్షలు తెలిపారు. నెల రోజుల పాటు జరిగిన రంజాన్ ఉపవాస దీక్షలు, పేదలకు సంతర్పన కార్యాలు, తెలంగాణ వ్యాప్తంగా గొప్ప ఆధ్యాత్మిక వా